ప్రథమాశ్వాసము
49
మత్తకోకిల. | భిల్లుఁ డొక్కఁడు వచ్చి చెప్పెను భీకరంబగు ఘృష్టి భూ | 287 |
తరల. | అనిన వేటకు నుత్సహించి ధరాధినాథుడు సింధువా | 288 |
వ. | ఆభూవివరంబున డిగ్గి సాహసాంకుండు తన్మధ్యంబున భోగవతీపురంబుఁ గాంచి భోగీంద్రునిం బొడగని నమస్కరించి. | 289 |
| (ఇక్కడ నొకపత్రము జారిపోయినది.) | 290 |
తే. | ఒసగికొని పొమ్మటన్న వాఁడోపెనన్ని | 291 |
వ. | అనిన నుడుగక లెఖ వినుపించిన నర్థాధికారి విశ్వాసంబునకు సంతోషించె నని మఱియు నిట్లనియె. | 292 |
క. | తమవంటివారు స్థితి చెడి | 293 |
వ. | అవ్విధంబు వినిపించెద నని యిట్లనియె. | 294 |