పుట:సకలనీతికథానిధానము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41


వ.

అట్లు గావున.

234


చ.

ధరణి చరించి శౌర్య..... ...చుండ భూ
సురుఁ డొకఁ డేగుదెంచి తనసూనునిబెండిలి సేయుమన్న భూ
వరుఁ డొకకోటినిష్కముల..... నిచ్చె దానబం
ధురునకు నీయరాని యతిదుష్క వస్తువు గల్గ నేర్చునే.

235


వ.

అనిన మరియు నీ వెఱిగిన విశే......ప్పుమనిన దైత్యనాథునకు మునినాథుం డిట్లనియె.

236


క.

తల నరకబోవువానిని
తల నరక యుండగా......కిన
తలపోయ నశ్వమేధపు
ఫల మందగ గలుగు ననుచు పలుకుదు రార్యుల్.

237


వ.

 అది యెట్లనిన.

238


సీ.

........బులు[1] దిరుగుచు విక్ర
        జనపతి యొకచూతవనమునందు
పెదవు లెండగ గడుభీతులై పరత
        .. భేతాళాఖ్యపురమువారు
చంపవచ్చిన దప్పి చనుదెంచితిమి యన్న
        సాహసమూర్తి నచ్చటికి నరిగి. ... ..
...అటమున్న వధశిలాతటమున
        జంపంగబెట్టినని చేపట్టి తిగిచి


తే.

రక్తమాంసము నాశరీరమున గలదు
బలిగ జేయుఁడు త న్నని పల్కు నపుడు
పూజ యొనరించి పూజరి బొదివిపట్టి
దినకరుని జూపి పల్కె నద్దేవి యపుడు.

239
  1. దేశదేశంబులు