పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 ఆ ం ధ క వి త ర ం గి జి యెుక కధ యు నిస్లే వేఱు వేఱు కథలు వీగి ప్వూచారిత్రమునుగూర్చి పచారములో నున్నవి, వీరు మొట్ట మొు నిట పశ్చిమ చాళక్యులకు సామంతులైనను, కనుకను మన స్వతంత్రులై యించుమించుగ మూఁ డువందల సంవత్సరములు હ. 3, сооо о 5 సంవత్సరము మొు ద లు ౧ 3 30 వ సంవత్సగ ప్రాంతము వల9కును ఆంధ్ర గేశమును బరిపా లించి యున్నారు. ఆవక పరాక్ర ను యుచే నాంధ్ర దేశము నె కాకుండ కర్ణాట, కళింగ, ద్రావిడాది దేశములలో గూడ గొంతకాలము కాక తీయులు తమ రాజ్యగును విస్తరింపజేసి యుండిరి. వారి చరిత్రలను వ్రాయుటకిట తావులేదు. శీ) చిలుకూరి వీరభదరావు పంతులు గారు కాకతీయాంధ రాజ యుగ చరితమును దాదాపు Lం ం పేజీల గంథ ముగా వాసియున్నారు, ఈ శాకతీయులను గూర్చి యింక ననేక గంథములున్నవి. వీరు మొదటినుండి యుఁ దా మాంధ్రులవుని చెప్ప కొనుచు వారి శౌసనవులలో నాంధ్రులమని యు డా హరించు " ని యున్నాగు, ఈ రుద్ర దేవమహారాజు తండ్రి పోలరాజు, తల్లి ముప్పము డేవి. ఇతడు నిజాం రాష్ట్రమునందలి యోరుగల్లు రాజధానిగా నాంధ్రరాష్ట్రమును హూణశకము ౧౧ రం మొదలు గగణాx వఱకును పగిపాలించుచు బరాకమవంతుఁడై రాజుల ననేకులను జయించి కీర్తి వడసిన వాఁడు. ఇతనిని ప్రశాపరున మహా రాజవికూడ వాడుచుందురు. కాకతీయు పభువులలో కీ. శ ౧.9Fx మొగలు గ3.9_ వలకు రాజ్యమును జేసిన యిఁక నొక పతాపరుదుఁ డుండుటచే నీరుదదేవ మహారాజును మొదటి పతాపరుద్రుఁ డనియు నాప్రతాపరుదుని ద్వితీయ ప్రతాప రుదుఁడనియు జరితకారులు వాయుచున్నారు, ఈ మొదటి పతాపరుద మహా రాజు కవిపండిత పోషకుఁడయి యశస్సు నార్జించుటయే గాక స్వయము గగావ్యరచనము చేసినవా