పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వల్లికార్జన వండితారాధ్యులు 43 పండితేంద్రుఁడు వు ) ణసుమాయువునకు కృష్ణుడైనట్లు వునవు శలపవచ్చును . . . . . . పండితుని మరణము బ : వేశ్వరుని తరువాత(ద్వగ లో నే తబస్థి చెనని వున మెంచిన యెడల, క్రీ శ ౧౧Fం (పాంత వుని మురణ కాలవుని నిర్ణయించ కొనవచ్చును. అప్పటి కాలేఁడు 2ం ఏnడ్లవా డని యెంచినా యొ ల క్రీ శ. ౧౧.9ం ప్రాంతమాతని జన్మ కాల మగును. ఇట్టీతడు మొదటి వెలనాటి చోడుని కాలమునను, రెండవ పెల వాటి చోడుని కాలమున ను డి నుండవచ్పును." ఈ వల్లి కార్డు పండితు లాజన్మాంతమును బౌహ్మణుఁడు x Pist రయుండెను. కాని జంగ వుఁడు కాలేదు శిఖా యజ్ఞోపవీతములను వీస § పలేదు, వానిని వినుచుట యూతని కిష్టము లే నట్లాతఁడు రచి యించిన శివతత్వసాగి మునందే యున్నది. పండి శా గాధ్య చరిత్రమును గన్నడమున నీలక ఠకవి యు, సంస్కృత యున గురు రాదకవి యు రచి య 0చియున్న వార (ట, శీనాథ మహా $వి పాల్కు-రికి సోను నాథుని ద్విపద కావ్యయన బట్టి యాంధ్ర యునఁ బద్య కావ్యను గాఁ బడి శారాధ్య చరిత్ర మును రచియించెను. కాని యది గాయిప్పడు లభ్యన గుబ లేదు. మల్లి కార్జునపండితుల వంశములోని వారమని చెప్ప"ను వా రాం ధ దేశమునఁ గొందఱున్నారు. వాగి ప్ప డా రాధ్య వియోగి బాహ్మణు లని పిలువఁ బడియె దరు. వారు లింగధారణ మొనర్చెదరు పండితా రాధ్కు లు లింగ ధారణ మొనర్సిన్సుకs్పట్టదు. ఈవంశీయులుశిఖాయాజ్జో పవీతముల నుంచు కొని వేద బాహ్యులు కాక బ్రాహ్మణులుగ నే యుండి, శైవాచారముల నన పిపుచు, లిం గధారణ మినెర్చ చున్నారు. మల్లి కార్జున పండితులు వాసస' గృహ వామము వారి నియు ఋగ్వేదుల నియు చందవోలు కైఫియ్యతునందున్నది. వీరిది గౌతము గోత్రిమందురు, "ళాని నిశ్చయము గాఁ జెప్పలేము, ఈతనిaoుcటి పేయి వానిస యని పండితారాధ్య చరిత్రమునఁగలదు, మడికీసి.గన