పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 ఆ 0 ధ క వి త ర 0 గి శీ భక్రుడు, శావున వాతనిని మికీ -లి మర్యాదలో నెదుర్కొని తన యింటికిఁ దోడ్కొని పోయెను, అచ్చట ధనిశేశునామయ్య యా ను భక్తుడు క ల డు ఇనోఁడు రాజునొద్ద స్వంత సేవకుఁడు (ఖా సా) పండి తు(డాగ్రామమునకు వచ్చినప్పటి నుండియు నా ని భజనలో నుండి రాజ సేవ సరిగఁ జేగు కుండెను. ఆంత రాజునకుఁ గోఎమువచ్చి యానిని బిలిపించి కోపపడగా దేహ మమాత్రను మి"ది గాని ఆళ్మే విూది కాదు, విూ దేహమును విూరు తీసి కొండని గుడి శిఖర ను విూఁచె కెక్కి యుగి పెట్ట కొని చి చ్చెను. అంతఁ బండితుఁ డా రాజు నకు శాపము పెట్టి 「忘3な )守"さoざo. వనిప్సర వులో శంకరయ్య యను భక్తుని సపగ్య గొని కల్యాణ మునకు బయలుదేఱ గా నంతెకుఁబూ్వు మెనిమిది దినముల క్రి. ద బస వేశ్వరుఁడు లింగ్యైయుఁజెందె నన్న సమాచారము ($ণs-c coঃ పండితున క మితభేదము కలిగి యాతఁడు బసవని ( బొగడుచుఁ బ్రలా పిం చెను, అంత బండితుఁడు శీశైలపర్వతమునకుఁ బో యొను. పెల్లటూరు (1) నొద్దకువచ్చి `న చట నే దుండి తన పియ శిష్యుడైన దోనయ్య ඝඨ Hප ప్రదిషీణచు చేసి శివ గాత్రివ89కు శీశైలము పైకి బోయి ನಿ వతమును బూర్తిచేయుమని చెప్పి యతకి పర్వతవన యు నుడి వెను. ఆతఁడు గిరి ప్రదక్షిణము చేసివచ్చిన తరువాత బండితిుడు తాను వచ్చి నపని యైనదని యు బసవేశ్వరుడును బోయెను గనుక దానుండనక్కఆ లేదనియు, నీశ్వరుని బ్రార్ధన చేసి భార్యాపుత్రులలో పెల్లబూరు లో*నే లింగ్యైముఁ జెందెను, () గుటూరుజిల్లాలో రెండు వెల్లటూళ్ళుగలవు. ఒకటి శెపత్రాలూ కాలోను, ఇంకొకటి విన కొండ తాలూకాలాశన, నైజాము రాజ్యమ స నల్లగొండ జిల్లాలోఁ గూడ నొకి వెల్లటూరుకలదు. కాని శ్రీశైలము నకు సంబంధించినది : న కొడ తాలూకాలో నిదియే. ఇది వినుకొండనుండి శ్రీశైలమునకుఁబోవు తోవకు నా అు మైళ్ళు ప్రక్కగ నుండును,