పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లికార్జన పండితారాధ్యులు 39 نه به سه مس వార పూటల లో నిట ను దాహరిం చెదిను, పంతులు గారు శివతత్వ సార పీఠిక లో వ్రాసిన యొకటి రెండు కథలను e 'సనదవోలు (చంది వోలు) అను గ్రామమునందు వెలనాటి చోడు ( డను రాజు రాజ్యము చే యు చుండెను, చందవో లిప్పడు గుంటూగ జిల్లా తెనాలి తాలూకాలో నున్నది పూర్వము పెలనాఁటి రాజుల రాజధాని. ధనదపుగ ముని దానికి నామాంతరము, పండితా రాధ్యు డా గా గమునకుఁ బోయి తమతమ ను బోధింపసాగెను. అచ్చటి రాజగురువు బౌద్ధుడు. అతని పేరు బౌద్ధపదపదాచార్యడు. ఈ తఁడు బహ్మవంశజుఁడట! తాను రాజునకు గురువు గా నుండఁగా నన్యవ తుఁ డా రాజధాని లో వ తబోధ చేయుట చూచి సహి+cపనోషక యా బ్యౌడు రాజుతో*c జె:్ప యొక గొప్ప సభ చేయించి మల్లికార్జన పండితా గాధ్యు నాసభ కు రప్పించెను. ఆసభకు నద్వైతులు జైనులు సా ఖులు చా గ్వా కాది నానా మతములవారు వచ్చియుండిరి. పండి తుఁడు బౌద్ధమతము నితర వుతములను దనసాండిత్యమహినుచే ఖురిడి0చి తనమతమున స్థాపించెను. ఇంతియ కాక శివుఁడు శ్రేఁ డనుటకుఁ దనతల యి చ్చెదవనియు, ముటలో దుమికెదనని యుఁ జెప్పి శివుని కరె నెక్కు-డు దైవము కలఁడని యెవరైనను జెప్పిన యెడల, ری اقت عمارچ తన కాలిలోఁ దన్నెదనని ప్రతిజ్ఞచేసి తన సిద్ధాంతియును నిలుపుకొనుట కై 'రుద్రమహిమ' యను కృతిని రచించెను. అంత బౌద్ధఁడేమియు బ్రత్యుత్తర విూయఁజాలక పండితుని నిందించెను, అందఱును వెడలి పోయిరి. కాని బౌద్దుఁడు పండితుని నిందించినందున నాత నిశిష్యులకు మిక్కీ-లి కోపమువచ్చేను, 'అట్టి నిందకుని జంపకున్న యెడల నతడు దోహి కాఁడు తామే దోహుల మగుదుమని వారుతలంచిరి. పండి తుని శిష్యులలో రేమయ్య దేవయ్య లను నా రీప బూనుకొనిరి