9-3] మల్లికార్జున పండితారాధ్యులు 33 చంద్రవ సుడ , ఆతని కొడుకు బసవడు ఆతడ సాటి లేని మహేశ్వర భక్త్వుడు; ఈ బసవభాస్క-రునివల్ల మలిగవల్లిగొని ఏ నూరు గ్రాహ్మణు を) హృగియా బ్ధములును వికసించినవి ప్రపంచ నుంతా అతనికి త U: అను ఫాల వుల విూద దోసిలొగ్గి నవ స్కరించడము చేత ఆతడు లోక్ష పి డ్రైనాఁడ , మూడ వేదముల సార మితడే. ఆద్యంత హితుడితడే. జ్యోతిర్లింగస్వరూపు డి డే” ఆని అందరున్న జయప్బెతూ ఉండగా మనిగవల్లికి కీర్తిపతిష్టలను తెచ్చినాడు" పండితారాధ్య చరిత్రపీఠిక ఒక చరిత్రకారులు వ్రాసిన యCశములనుబట్టి బసన నారాధ్యుని క్లుప్తచరిత్రమిది. "బండారి బసవన్న" యని బసవపురాణ" ది గ్రథను ల యందీతినిని వాడి గయున్ళారు. బండారు' ఆ వునది బసవన Qుంటి "జేరు "ఫ్రా చు. బిజ్జలరాజునొద్ద కోశాధ్యక్షుడుగా నుండుటచే సీతని నిట్లు పిలువ(బొచ్చిరి. భాండాగా రాధిపతిని 'బండారివు" అని పిల చెడి వారు. బండారువే కనును గా బండారు' అయినది యేది యెు న్నను బసవఁడ వీరశైవ మత వ్యాప్తి క్షి జీవి మునంతను ధారపోసిన ప్రతిభాశాలి. ఇతడు గొప్ప సంస్కర్త ఈత మూల నున, నిజాము రాష్ట్రమునంద ను, బ్లాటకమునందును లింగాయతనుత మేర్పడి యా శా లమునఁ గొంతయభివృద్ధి చెందినది, "ళాని తరువాత నది యంత గా వ్యాప్తము కాలేదు. బసవన కాలములోనే మనమల్లికార్జున పండితాగాధ్యఁడును శైవ మతవ్యాప్తికై తన జీ వి త ము ను ధార వో సి న వా ( డు, కాని, 2) K ত rে నకు మల్లి కార్జునారాధ్యునకి ను, ఒక్క విషయా ను న భిన్నాభిపాయము కలదు. బస వనారాధ్యఁ డపనయనము చేసుకొనక | బాహ్మణత్వమును విడనాడి వర్ణాశమాచార ధర్మయులను ద్యజించి వీరశైవమతమును గైకొనియుండెను. వల్లికార్జునా గాఢ్యుడు శైవ