పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

H() ео (; в о в в o a е: “దావిడ భాషలో 'యాప్పిగంగలమ్" అను _ందోగ్రంథము పదునొండ వ శతాబ్దిది ජී ෆඨ, ඡෆඨ సంస్కృత కన్లాటాంధ్రఛదస్సు ల పస్తావన మన్నది. "వాంచియార్ శెయిదవడఫు చందవుం' అని యందున్నది, ఆనc7గా వాంచియు రచించిన తెలుఁగు ఛందమును బ్లూ చి తానాగ్రంథమును రచించినట్లు గ్రంథక_ర్త చెస్ప కొనుటలోఁ గలదు Uదొవిడనిభుంటు కార్యాలయ యున విద్వాంసులు గా నున్న శీ మూ, రాఘవయ్యంగా గిదిగుర్తించిరి, శ్రీరంగ సామి సరస్వతిగాగి వలన నిదివిని శ్రీరాఘవయ్యం గారిని గలిసి కొని సరిగా విచారించితిని, వాంచియు యు ను నాంధ్రఛండ ః ప్రణీత మునకుఁ దెలియ గాకున్నా దు. ప్రాచీన ప్రతుల లిపిరీతిని బరిశీలించినవారు "వాంచియార్" అనుపదను “రేచియార్"గా నుండవగు సినిది. కొన్ని సంస్కృత శబ్ద యులు గూడ నంది ప్రే వికృతిని బొరసియున్నవి. రేచియార్ ఆచి యగు రేని యాగ్రంథము రేచియ (రేచన) రచి యించిన కవిజనాశ్రయ వుగును. ఆద్రవిడ గ్రంథక_ర్త జైను (డు. ఈ గేచి-గయును జై నుఁ డే ఇది యొకపొందిక యగును. ఇట్లగు నేని కవిజనాశ్ర గుమ పదునొకండవ శతాబ్దికి దర్వాతది కాకపోవును . . . " శ్రీశాస్తి గారు వ్రాసిన .ே విష గుము ధృవపడు నేని (రేచనకృతమగు) కవిజనాశయ యు నన్నియకు మున్ను పుట్టినదే యగును" (భారతి సం ౧౧. భా ౧ పుట 3X_- 3x 2) ఈవిషయమున నింకను బదిలో పన మావశ్యక మై యున్నది "యాప్పిరం గలమ్" ఆను (దౌవిడగ్రంథమును, ఆనాఁటి క గ్హాటకగ్రంథ. మును గవినాశ్రయమును బరిశీలించి చూ చినఁగాని యి తమిర్ధమని నిర్ణయింపలేము. కవిజనాశ్రయమున "మల్లియరేచా" యను సఁభోధనము పలు త్" వుల నుండుటచే రేచనతండ్రి మల్లిలు యనుట నిశృయువు, కాని