పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–14] న న్న య భ ట్టు §3 కనుపుగా వచ్చు బాహ్ర్యణుడై యుండుటయు నై యున్నవి. ఈ య భిప్రాయ మును వు వసుం దుంచుకొనియే, నన్నయ తనకును రాజు నాకును గల సంబంధమును జెప్పనప్పడు మొట్ట మొదట నే "తన కుల బ్రాహ్మణు, ననుగ క్రు" ఆను లక్షణములు రె-డి టివిఁ జెప్పి " తాను రాజు నొజ్జ మఁతల గా నొకఁడనని సూచించియున్నా (డు. కావున నన్నయక విని పురోహితుని గాఁ గాక మంతులలో నొకని గా భావిం చుట యు_క్తము, లి. ఈ సందగ్భమున సే నన్నయ పురోహితుని లక్షణ యులను గూడ నీ కిందిపద్యయులలో వర్ణించియున్నాఁడు. క. ధీరుఁడు ఫిర్మాధర్మవి శా ద డ బహుశుతుండు సముచిత్తుఁడు వా ణీ మణీళితవ-నప రోరుహుఁ డనఁ దగు సె నీ పురోహితు డధిపా ! ఈ లకణ నులలో “కులబాహ్మణ" "అనుర స్త్ర" అను లక్షణ ములు చెప్పఁబడ లేదు, కావున నన్నయ పురోహితుఁ డనుట సమంజ సము కాదు. 3. దాదాపుగా నన్నయ కాలము వాఁడైన నన్నిచోడమహాకవి కుమారసంభవము నందలి యిరాకిందిపద్యములలో గులవిప్రుఁడు వు: త్రి యని చెప్పి యున్నాtడు. క, పతిహితుఁ గులవిహ్రా_త్తముఁ జతురు సదాశుద్ధుఁ గార్యసం వేదిఁ ు "రేa గిత విదు థైర్యాన్వితు ని తమతియుత రాయబారి 7గాఁ బనుపఁ దగుళ్లో, ఇట్లు రాయబారి గా పెళ్లినవాఁడు బృహ స్పతి పౌతుఁడు, సుమతియనువాఁడు. తాను పథానుఁడ నని యిబా కిందిపద్యములలో ఔష్పియున్నాఁడ .