పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–13] న న్న య భ 锣 49 భాగములోనే 8 నుపట్టుచున్నవి. ఇతఁడునుని తీర్థయాత్రలను వివరిం చుటలో నీకింది వర్ణనము నాదిపర్వము నందుఁ జేసియున్నాడు. సీ. దక్షిణ గంగ నాఁ దయు నొప్పిన గోదావరియు జX దాదియైన భీమేశ్వరంబును బెడఁ గగుచున్న శ్రీ ప్వతంబును జూచి యుర్విలోన న భుమై శిష్టాగహార భూయిష్టమై ధరణీసురో మాధర విధాన పుణ్యసనృద్ధమై పొలుచు వేగీ దేశ విభవnబుఁ జూచుచు విభుఁడు దకీ గీ డాంబు" రాశితీగంబున కరిగి దురిత హాగి శ్చైన శా బేరీ మహాసముద్ర مسسه సంగము:బున భూసురేశ్వు ల కభిను తార్గ దానంబుఁ జేసి కృతార్డుఁడగుచు Φ () స్వదేశమనం దభిమాన మెల్లవారికిని సహజమురియి యుండును Kదా! ద్రతఁడు జేఁగినా శ్రీశివాఁ డ గుట చేతనే మూల గంథమైన సo స్కృతమహాభా తగులో లేని వేగి దేశమహత్త్వవర్ణనము నుత్తమ విశేషణములలోఁ డెల (గు భారతమునఁ జొప్పించి తన య నూన దేశాభిమానవును గనఁబలడిచి యున్నాఁడు ' నన్నయభట్ట నియోగి బ్రాహ్మణుఁడని వాదించువారిష్పటికిని Xలరు, వీరిలో ముఖ్యులు కవిశేఖర వరూ సూర్యనారాయణ గారు, విమర్శాదగ్శక కీ, శే నడకుదిటి వీర గాజు పంతులు గారు, క్సపాలెపు "వెంకట నారాయణప్ప గారు మొదలగువారు. వైదిక బ్రాహ్మణుఁ డని వాదించువారిలో ముఖ్యులు విమర్శకాగ్రాగేసర బిరుదాంచితులగు 德. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్రి గారు. ఈయన నన్నయ భట్టారక చారి 4 మనునొక గంథమును గూడ వాసియుండిరి. నన్నయ వైదిక (డైనను