పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 265 a o, 'పునుఁడకౌ' అను పద్యములోని * తెలుంగాధీశ" యను దానికి “శ్రఖిం గాధీశ" అను పాఠాంతరము నంగీకరించినచో భీమకవి હ. శ. ౧౧ం ం ప్రాంతమం దున్నవాఁడగును. ఈ విమగ్శనమును బట్టి భీమకవి కాలము క్రీ. శ. ౧ం లాం౧౧x 0 నడువునున్నవాఁడని యంగీకరింపవచ్చునని నా నిశ్చితాభి ప్రాయము. ఇత రాధారము లేవియైన లభించి మార్పు చెందిన నేతప్ప భీమకవి కాలమిది యే యాని యంగీకరింత ము. పైని జెప్పిన ౧ 3 x 3 సంఖ్యగల శాసనకర్తయగు రేచన, కవి జనాశ్రయ ప్రణీతకవి యగు రేచన యేమో! అని యూహించితిని కాని, అతఁడు కాఁడని తేలినది. శాసనక_ర్త రేచనతండ్రి శ్రీఖండుఁడు కవి జనాశ్రయ రేచన తండ్రి నల్లియ. సంశయాత్మకములైన 3-ర పద్యములును చాటుధారలును దక్క- నీవుహాకవి గ్రంథములలోని వద8 వులను చదివి చూడఁజాలకపోవుట విచారకరమైన విషయము, ఈ భీమకవి శాపానుగ్రహ సమర్ధతను దెలుపు కథల సేకములు (గ్రంథరూపమునఁగూడ) పచారములో నున్నవి. అవి యాతని కాల నిర్ణయమునకు గాని పాండిత్యమును దెలుపుటకుఁ గాని లోడుపడునవి కాకపోవుటచేతను, ఇదినఱకే యీతని చారిత్ర మతి విస్తరమగుట చేతను, నా కథలు సత్య యులని యనుట కాధారములు లేకపోవుటచేతను వాని నిటఁ జెప్పలేదు. 響