పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

264 ఆ 0 ధో క వి త ర 0 గి శీ ౧. ఇతఁడు రచియించిన వని చెప్పెడు నృసింహ పురాణ శతకంభ5 రామాయణములు కనపడుట లేదు, కన్నడ బసన పురాణములు కనపడుట లేదు, కన్నడ బసవపురాణ కవి జనాశ్రయును లీతనివి కావు. 9. ఇతఁడు శ్రీనాథునకుఁ బూర్వఁడనుట నిశ్చయము, 3. “గరళపు యుద్ద" "గడియ లోపలఁ దాడి" యను పద్యము లీతనివి కాపు. ర, కన్నడ బసవపురాణము నాధారము గాఁ జేసికొని, యాంధ్ర కవుల చరిత్రనిర్ణయించిన యీతని కాలము (క్రీ. శ. ౧ కె రం-xం ప్రాం తమ) సరియైనది కాదు. x. కవిజనాశ్రయ పీఠిక లో ఁ జెప్పఁబడిన డొకోడ గంగు లిరువురు లో నెవ్వఁడును భీమకవి చెప్పిన రాయకళింగ గంగు కాఁడు, ఒ, త్రికళింగాధిపతియని శాసనములలోఁ జెప్పఁబడిన గంగు భీమకవి జెప్పిన రాయకళింగ గంగు ఆగు నెడల, ఆశాసనములనుబట్టి భీమకవి క్రీ. శ ౧ం-లా- ౧౧ంలా లో నువ్న వాఁడగును. 2。 చాళుక్యపు చొక్క-రాజు మొదటి కులోత్తుంగుఁడని, యెంచి సాహిణి మారఁడు రెండవ ప్రతాపరుద్రుని సేనాపతి గాక, పులకి యొు శఁ డని యంగీకరించితి మేని, యప్పడు భీమకవి శాఖను tề. 3. г»ooo ప్రాంతమగును, లా, "హయమదిసీత" యను పద్యములోని గుడిమెట్ట చాగి పోతరాజు మొు వ ట్ర పోతరాజైనచో భీమక వికాలము હૈ. ്. റ്ററ -- గn.9 0 ఆగును, F, నృసింహపురాణములోని పద్యమందలి నల్లసిద్ధి S*సన వుల లోని కులోత్తుంగుఁడు మొదటిపలోత్తుంగుఁడని యెంచితి మేని, ఆశా స శవులను బట్టి భీను కవి હૈ. ടു്. 2 G-റേറ്റ 3 మధ్యనున్నవాఁడగును