పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64] వే ము ల వా డ భీ ము క వి 253 మకవి యీ గంగును శించి "రాయకళింగ గంగు" అను పద్య రచించియుం డెనా యని యోచింపవలసియున్నది. కవిజనాశ్రయ పీఠి క్ర లొ నిరువురు గంగులను గూర్చి చెపcబడినది. ఒకcడు మహా భారత కృతిపతి యైన రాజ గాజునకుఁ బౌత్రుఁడు, గాజేంద్రచోళుడని నా మూcతర వు X ల కులోత్తుంగ చోక్టునకుఁ బుత్తుఁడు ఇతేఁడు ఒక ;సంవత్సరము మాత మే వేఁగి సి హసనము నందుడి, పిన్ము వల్లితడ్రు లను వదలియుండుట కిష్టము లేక చోళ దేశమున నున్ని తుడికడకుఁ బో యోను, ఆతఁడిచటకు మరల రా లేదు, అందుచే నీచోడగంగు నిజెప్పిన ౧ B_3 వ సrఖ్యగల శాసనము లోని గcగు గ్వాడు, కవిజనాశయ పీఠికలోని రెండవKఁగు అనంతవర్మ యనునామాం తరము గలిగిన చోడ గంగు ఇతడు శాశ,కాశానా వ సంవత్సరములోఁ బట్టాభిషిక్తుడై దాదాపు డెబ్బది సంవత్సరము విచ్ఛిన్నముగా రాజ్యము చేసిన వ హాపరాక్రమశాలి, ఈతని శాసనములు పెక్కు లున్నవి. ఈ తని శాసనను లన్నిటి యందును శీనుదనంతవర్మ ని జయా రాజ్య సంవత్సరముల సంఖ్య యు దాహరింపఁబడి యున్నది. కొన్నిటి యందు శాలివాహన శ శాబ్లను లీయ (బడినవి. ఈ లేఁడు శా శ. لم FFF వ సంవత్సరమున నభిషిక్తుడైనట్లోక శాసనమునందుఁ జెప్పఁ బడియున్న ను శాసనములయం దీయఁబడిన విజయరాజ్య సంవత్సరముల లెక్క శా. శ. FF-L నకు సగిపోవుచున్నది. ఈ భేద విచారణ మిట ననావశ్యకము- కొన్ని శాసనములయం దీతనిని త్రికళింగాధిపతి యని కూడాఁ జెప్పబడి యున్నది, చోడ గంగునామము కూడ సీతనికి కొన్ని శాసనములయం దీయఁబడినది. స్థూలదృష్టిచే జూచినప్ప డిత <డును పైని వ్రాయఁబడిన రేచన శాసనమునం దుదాహరింపబడిన గంగును, ఒక్కఁడే యని లోఁచును కాని విమర్శించి చూచినచో వీరిరువురును భిన్న వ్యక్తులని స్థిరపడును. ఆనంతవర్మ చోడ గంగు శాసనములలో, ఆనంతవర్మ విజయరాజ్య సంవత్సకము లే యుదాహరింపఁబడినవి, •=. سی سـہش؟ དག།