పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

250 ఆ రి ధ్ర క వి త ర ం గి శీ శకాబ్దమునఁ పట్టాభిషిక్తుఁడైన రాజరాజు నాస్థానకవియగు నన్నయభట్టు Ο Ο |్సరముల తరువాతివాఁడగును. భీమకవి యనంతవర్మ రాజ్యాన సానదశయందుండె ననుకొన్నచో మలకి ముప్పది నలువది సంవత్సరముల తరువాతివాఁడగును. కాని, శీ రామమూర్తి గారనుకొనునట్లు నన్నయభట్టు కంటెఁ బ్రాచీనుఁడు కాఁడు. వీరేశలింగ వు పంతులుగా రెంచినట్లు ౧ర వ శతాబ్దమువాఁడును గాఁడు. ౧.9 వ శతాబ్దారంభము వాఁడగును." వీరేష్టి లింగము పంతులుగా రీ కాలము నంగీకరింపక, సాహిణి మారని యొక్క_యు, చొక్క-నృపతి యొక్క-యు కాలమే భీమకవి కాల మని నిర్ణయించి, భీమకవి పైని జెప్పిన కళింగ గంగు కాలము వాఁడు "శాఁ డనియు తరువాతనున్న జేeతోక కళింగ గంగు కాలములో నుండిలయుండు ననియు, ఎంచవలసి యున్నదని వ్రాసి యున్నాగు శీణామయ్యపంతు లు గారు చూపిన యాధార నులు నాకును దృ_ప్తి కలిగింప లేదు. ఇంక నేముయిన శాసనాధారములు లభించునేమో యని శాసనసంపుటము లను బరికింష గా నీకవి కాలనిర్ణయమునకుఁ దోడుపడునట్టుగాఁగనుపట్టిన రెండు శాసనములు నాకంటబడినవి. ఇవి రెండును గోదావరీవుండ లములోని ద్రా టెరావు భీమేశ్వరాలయము నందున్న శిలాశాసనములు (డ. హిం, శా, సం, ర సంఖ్య n B_3-౧౧x కె) వివాదాంశముగుట చే పాఠsుల సౌకర్యముకొజకు వానిని బూ_ర్తిగా నిట వ్రాయు చున్నాఁడను, No. 1363 "... . . . శ్రీమతి సంధివిగ్రహిప్నః శ్రీ చోడKంKప్రభోః o 器 ཅན, ஒ: కాయస్థాన్వయ వార్ధివర్ధనవిధో రాసీత-లానాన్ని ధేర్మా 龜 轟 羈 嘯 學 鹽 響