పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

242 ఆ 0 ధ9 క వి త ర 0 గి జ్ సీ, యోజనద్వయ విశాబోన్న తిఁ జెలువొంది పట్టణం బ ని రు శోభా విభూతి హాటక రత్న కవాటాను నెూద మె సూటి మించును గంచుకోట వుహివ్వ నూ టాక్క-గుళ్లచెన్ను గ శివానంద మై నిత్యోత్సవక్రీడ నెమ్మిఁ దనరు వంశధారానదీ వారాశిసంయచిత సాగర గంభవిస్రంభ మవురఁ బే, గడిeది రాజకళిం X హ కాంత్రునకును దనరు నవలకు కాళింగ వునఁ గ నొప్పి శృంఖళద్వీప వునఁగఁ బ్రసిద్ధిమించు Xణనకెక్కు-ఁ గళింగ పట్టణము ధాత్రి, శ్రీరామమూర్తి పంతులు గారే యొకచోట, 'ఇతఁడు చళుక్యవంశపు రాజగు చొక్క-నృపాలుసభ నున్నట్టు కొన్ని కొన్ని ప “్యంబులచేఁ గా న్పించుచున్నది. ఆ చొక్క నృపాలుఁడు రాజరాజి నరేంద్రుని వంశజుఁడు, "ఆని వ్రాసియున్నారు, బ్ర. శ్రీ వీరేశలింగముపంతులు గారు 'రాజనరేంద్రుని యనంతరమునఁ జోళులు వేఁగి దేశము నాక్రమించు కొన్న తరువాత పండెండవ శతాబ్ద మధ్యయునఁ డె యగు దేశము లో*c గొంతభాగమున రాజ్యయు చేయుచుండిన చాళుక్య వంశజుడగు చొక్కరాజు కాలమునందు భీమకవి యున్నట్లు కొందఱు చెప్ప చున్నారు." ఆని వాసి యున్నారు. ఆప్పకవి, యిబాకింది పద్యము భీమకవి చాటుధార యని ఆపు కవీయములో ను దాహరించియున్నాఁడు,