పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 235 ఈ రచించిన హరవిలాసమనం దీపక్యము లుడియుండునని వెదకితిని గాని యందీపద్యములు కన్నట్టలేదు, ఈ రంగరాట్ఫం- మనంచే యిబాత్రిందిపగ్యవులు భీమవఛందము లోని నని యుదాహరిఁ పబడినవి, క. వినఁబడు దీర్ఘము విషము ను ననియెడివర్ణమ్మ సంయు తౌకర మైన కా మునుపటిగుణములు విడివడి తన రకా వేeటొక్క-గుణముఁ దాల్చును బేర్మిన్, క, ఆకచటతప లీయాలును ప్రకటితముగ ఋతులఁ గిరులఁ బదునొక్కి-ంటన్ వికటముగఁ బూని చెప్పిన నక టా మeకి మడియకుండ నజుఁడ హరుఁడ". ఈ రెండును గవిజనాశ్రయమున లేవు, భీమకవిని నుతించిన యితర కవులు. వేములవాడ భీమకవినిస్తుత్తించినవారిల్లో. మొట్టమొదటి వ్రాఁతు_ శీనాథుడే. అతఁడు తన కాశీఖండమున సీ వచియింతు వేములవాడ భీమనభంగ్ నుద్దండలీల నొక్కొక్క మూటు భాషింతు నన్నయభట్టు మార్లంబున నుభయ వాక్పౌడి నొక్కొక్క-మాటు నాక్రుత్తు తిక్క-యజ్వప్రకారము రసా భ్యుచితబంధము గ నొక్కొక్క-మాటు