పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

226 ఆ ం ద క వి త ర ం గి శీ భీమకవి మేశ్వరపుత్తుడనని చెప్పకొనియున్నాడని కొండ అనవచ్చు ను ఆట్లయినచో బసవపురాణమునందును నష్లే చెప్పకొనును గాని శివకవితనూజాతుఁడనని చెప్పకొనియుండఁడు, వేములవాడ భీమకవి తండ్రి పేరు చెప్పకొనని వీరశ్వైవుఁడని భావించితి మేని, బసనపురాణ క_ర్తయు నాతఁడు నొక్కరు గార నియే చెప్పవలసివచ్చును. వేముల వాడ భీమకవి వీరశైవుఁడు కాఁడనియు నృసింహపు గాణమును, శత కంధర రావూయ -వును రచియించెనని లక్షణగ్రంథములలోని పద్యము లు చెప్ప చుండుటచేత నాతండు శివకేశవుల యందు సమాన గౌరవము గలవాఁడనియుc దిలం చుట సమంజస యు గౌ నుండును, కన్నడ బసవ పురాణక_ర్త వీరశైవుఁడని పైకన్నడ పద్యములలోని “విమలసద్గురు R エ యాలి జంగము భ జ సె వులి లింగనిష్టాసము తె యలి" యను పగ వుల వలనఁ దెలియుచున్నది. వేములవాడ భీమకవి నృసింహపురాణము ను జేసియుండునని మనము నమ్మితి మేని యిగా బసవపురాణక_ర్త వేముల వాడ భీమక వికం రెు భిన్నఁడని నిశ్చయింపవలసియుండును. పైకన్నడ పద్యములో జెప్పఁబడిన యు భయ కవితా సమర్ధత, కటాంధ్రముల యందని యునుటకంటెఁ గడ్డాటసంస్కృతములయందని యనుట సమంజ సముగా నుండును ఆపకములో నీభీమకవి యాంధ్ర కావ్యారచనమును గాంచినట్టు గన్పట్టదు. కర్ణాటక బసవపురాణమునఁ దత్క్వర్తయగు భీమకవి "శివలెంక వుంచన పండితుఁడ ను గురుమల్లి కార్డున పండితుఁడును ప్రసాదించిన 'యుద్ధండమతి"త" గృతి చేసెదనని చెప్పకొని యుండుటచేతను, ఈత నిది యుద్ధండ లలితధారాళ్లకి విత్వ మని యితరులు పొగడియుండుటచేత ను, “వచియింతు వేములవాడ భీమునభంగి నుద్దండలీల నొక్కొక్కపూట * ఆని శీనాథుఁడు పొగడి యుండుట మూలమునను, కర్ణాటబస