పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

222 ఆ 0 ధ9 క వి ర ంత గి జీ కరణకథనము నుగ్గడించుట * భీమక విది భాషాంతరమనియు, నైషధము నందువలె సే ప్రతి భాషాంతరీకృత గ్రంథము నందును మూలగ్రంథ వాక్య ములు కొన్ని పడుట యని వాగ్యమనియు, చూపుట కొఱకై యున్నది. ఆ కాలమునందు భీమకవి తన భాషాంతరమునందు మూలగ్రంథ వాక్యము లనే కొన్నిటిని బెనని జనులు నిందించుటవలన ని వాయవలసి వచ్చియుండును, భీమకవిది భాషాంతరమైనచో నది యేభాష! వైష్ణ వ మతగ్రంథములు సాధారణముగా నఱవములో నుండున ఫ్టే శైవమత గ్రంథములు కన్నడములోనుండునుగానఁ గర్ణాటక భాషయని చేఱుగఁ జెప్పవలసిన పని లేదు, ఆ కాలమునందలి తెలుగుపండితుల కందeణికిని సంస్కృత కర్ణాటక భాషలు సాధారిణము గా వచ్చుచుండెడివి. అందు చేతఁ దెనుగును సహిశ యు కర్ణాటక మనుచుడుట యప్పడప్పడు కలదు, శీనాథుఁడు తన భీవు ఖండములో నేవునెనో చూడుఁడు తే, ప్రొఢిఁ బరి కింప సంస్కృతభాష యంద్రు పలుకు నుడికా 5 మున నాంధ్ర భాషయందు రెవ్వ రేవున్న నంద్రు గా కేల కొఱఁత నాకవిత్వంబు నిజము క టభాష భీమకవి పాలు-రికి సోమనాథకవికృతమైన ద్విపద తెలుఁగు బసవ పురాణమును గర్ణాటకభాషలో భౌమి పట్చది పక్యములలో నెనిమి దాశ్వాసముల మహా కావ్యమునుగాఁ జేసెను, ఈకవి యారాధ్య బ్రౌహ్మణుఁడనియు, బసవపురాణము భీమకవీశ్వర రగడ యను

  • వై పద్యమె పెజె వౌఖ్యప్ ఛెమెతరీరణ మును సమర్థించుటకై (వాసినాఁ డనుటకంటె తన గంధమునఁదు పాఅక్కరికి సోమ సొధుని మూలకావ్యమానందలి వాక్యములు వచ్చిపడినను చదువరులు తనయందు గ్రంథ చౌక్యము నారోపింపకుండుటకై (వాసియా డెనిని భావించుట సమంజస పని శా యభి ప్రాయము,