పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

is] వే ము ల పో డ శ్రీ వు క వి 203 తులు కొందఱు స్వామిక డ సాష్ట్రాంగపడి తమకుఁ గువూరుఁడు కలిగిన SF బుడు నేయి దీపము వెలిగింత ముని మొక్కు కొనుచుండుటను జూచి, యూ వెక్టిముద్దరాలు తనకుఁ గూడఁ గువూరుఁడు కలిగిన చొ* న ప్లే చేయుదునని భ_క్తిపూర్వకముగా Uమొక్కుకొనియెను. సంతానము లేని స్త్రీ స౧మములో నీచముగాఁ జూడఁబడు నను విషయమే యా శి మిషము నందా మె మనసులోనుp డెను. కాని తనక సంతానముకలుగువవ కాశ యుం డెనా లేదా యరు ప్రశ్న యప్పడామెకు తట్టలేదు, ఆమెకు గర్భము కలిగినది. మాసములు గడచిన కొలఁది నూరు వారిలో గుస గుస లారంభమైనవి. తండ్రికుమార్తెను బిలిచి యిదేమి! ఆ కార్య మొన గ్చితివని యడిగెను. ఆమె తండికి నమస్కరి చి జరిగినవృత్తాంతమును జెప్పి తనశీలమునందు దోషము లేదని చెప్పెను. తనకు మార్తె శీల మునుగూగ్చి యాతనికి సంశయము కలుగలేదు. క్రమముగా నీవార్త 7గా మమున వ్యాపించెను. స్వల్ప సంఖ్యాకులు “వ మో! భగవంతుఁ డభుటనాఫుటనస మర్ధుఁడు, ఏమిచేయ లేడు ఆయినను మనకెందుల” కనిరి. బహుసంఖ్యాకులు వేళాకోళయు చేయ మొ <లిడిరి. తుదకా తండియుఁ దన యుయు వెలివేయఁబడిరి పిమ్మట నా మెకొక కుమా రుఁడు కలిగెను. వానికి భీమేశ్వరుఁడని పేరు పెట్టి యామె పెంచుకొను ίS & దన చేనైనంతవఱకు విద్యాబుద్ధులను Xఱపు చుండెను. కొంత వయ సు వచ్చిన పిమ్మట నాతఁడు వీధిలో వాడుకొనఁబోయినప్పడు లోడి పిల్లలు కొందఱితనిని “విధవకొడుకని'కని "మండకొప"కనియననారం భించిరి. వారు తననుదిట్టుటకై oూమూటలు నుపయోగించుట"లే దనియు వాస్తవము నే వశ్కాణించుచున్నారనియు నాతఁడు గ్రహిం చెను. దీనికిఁ దోడు ఊరివారిలో నే శసభాశుభములు జరిగినను దనను గాని తనతల్లివిగాని పిలుచుటలేదు. ఈ విషయమునుగూర్చి యొక మౌఁడు తల్లిత" బ్రస్తావింపఁ గా నామె జరిగిన యావదుదంతమును