పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51] పా వు లూ రి మల్ల న 201 యర్ధను. (૩), ($ వీరేశలింగమపఁతులు గారు, ఈ కవి గోదావరీ మండలములోని పావులూరి గామ మనకు కరణను" అని వ్రాసి యున్నారు. గోదావరీ మండలములోని బావులూరు లేదు. కమ్మ నాఁటిలోని పావులూరని గ్రంథక_ర్త చెప్పియున్నా ఁడు, గోదావ8 వుండలమునకుఁ గమ్కనాఁడను పేరు లేదు, గుం:xూరు వుండలమా బాష ట్ల తాలూకాలోఁ బావులూరున్నది. ఆదియే మల్లన నుడివిన పావు

కృతి వి వ ర ము నన్నయభట్టు, తిక్కనసోమయాజులవలె నే గంథాది నీతఁడను కి:దిక్లోకమును వాసియున్నాఁడు. శ్లో శ్రీకంఠం సగుణం సమ_స్తజగతాం కర్తార మి"శం గురవ్ భూ శ్రీ* యానలచంద్ర సూర్యపవనవ్యోమాత్మమా _ర్తింవిభమ్ నిత్యానందమయోప యోగిరిజయాసార్ధం ప్రజావృద్దయే இ ெ మాయా యోగ ముప్పైతి తం శివకరం వందే శివం శ్రేయసే. క, ప్రణమిల్లి శివుని కీకియ నణిమాదిగుణాస్పదునకు నభినవసంఖ్యా మణిది_ప్తి సారసంగ్రహ గణిత సముద్రంబుఁ దరికియఁ గడఁగితిఁ బ్రీతికా, తాను రచింపఁబూనిన గణితశాస్ర ప్రాశస్త్యము నీ కిందిరీతిగా Kవి వ్యక్తీకరించి యున్నాఁడు శా. ఆర్కాదిగహపంచకగ్రహణ శాలాన్వేషణోపాయమున్ దర్క-వ్యాకరణాగమాది బహుశాత్ర ప్రోక్తనానార్ధ సo పగ్కా-ది వ్యవహారమన్ భవన రూపద్వీప విస్తార మకా దరి-ంపకా గణితప్రవృత్తి వెలిగా ఁ దక్కొం డెeఃంగించు నే,