పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49] న న్ని చో డు ( డు 193 నన్నెచోడుని గురువైన మల్లి కార్జునునిబట్టి కాలని యము చేయుట సాధ్యమైనవని కాదు. మల్లి కాష్ట్రయలు పెక్కు-రున్నారు, న న్నె చోడుని కాలనిర్ణయముఁ జేయ బ్రయత్నించిన పండితులకు దలకొక మల్లికార్జునుఁడను లభించి వారివారి యూహల కా ధారపడుచు వచ్చి నాఁడు, నేను నిర్ణయించిన కాలమున మల్లికార్జనయోగి యుండవల దాP యని కొందఱడుగవచ్పును ప్రపంచములోని మల్లి కార్డును లందఱును, శాసన వాజ్మయ ప్రపంచములఁ చేర్పఁబడి రవి సిద్ధాంతమగువలకు ,ייס ప్రశ్న కవకాశము లేదు. ఆకాలమున మల్లికార్జునయోగి లేఁడని యొవ రు చెప్పఁ గలరు? కుమారసంభవ పీఠికయందు శ్రీ లక్ష్మీసతి శాస్తులుగారు, తిక్కనసోమయాజి భారతప్రయోగములవంటి ప్రయోగములు కొన్ని oుoదుఁ గన్పట్టుచుండుటచే నీతcడు తిక్కన సోవు యూజికిఁ దరువాతి వాఁడని చెప్పిరి. కానియందు సత్యము లేదని నాయభిప్రాయము, కుమార సంభవ కృత్యాదియందు చ. వికులశేఖరుండు కవి రాజశిఖామణి గా వ్యకర్త స త్కవి భువి న స్నెచోడుఁడ లేు కావ్యము దివ్యకథం గు శూరసం భవ మర్చె సత్క థాధిపతి భవ్యుఁడు జంగమమల్లి కార్టయం డవిచలితార్ధ యోగధరుఁడు వినం గొనియాడఁజాల దే ! ఆని చెప్పియున్నా ఁడు. ఈ పద్యము బమ్మెర పోత వార్యుని క, పలికెడిది భాగవతమట పలికిం చెడువాఁడు గ్రామభద్రుండట నేఁ బలికిన భవహరమగునట పలికెద వేaబొండు గాధ పలుకckనేలా