పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/204

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్నె చో డుఁ డు 191 నను నన్నెచోడుని కాలము రామయ్యపంతులు గారు చేసిన కాలనిర్ణయ మునకు సరిపోవుచున్నదనియు వ్రాసియున్నారు. ఈ శాసనములు రెండును చోడబల్లి యొక్కయు కన్నరి దేవ చోడుని యొక్క-యు దాన ములను తెలుపుచున్నవి, ఇందొకటి కొప్పరపు శాసనము (౧F౧x వ సంవత్సరము గవ్నమెంటు శాసన సంచయమున నున్నది) ఇందే పాలూర్పురసముత్పన్నం ధ్రుత కాలా ముఖ వ్రతమ్ | మల్లికార్డున మభ్య 儘8*豆 తత్త్వార్ధభావి నే సోమేశ్వరవరం స్థానం ప్రాదాదా చంద్రతార కవ్"తెని మల్లికార్జున గురువు ప్రశంసయున్నది. ఇది ౧ంలాగా సంవ త్సరము నాఁటిది. ఇది చోడబల్లిది కావున వీని తరువాత నున్న నన్నె చోడుఁడు ౧౧ం ం ప్రాంతమువాఁడగును. ෆුඩ් రామయ్యపంతులు గారు చెప్పిన కాలమునకు సరిపోవుట లేదు. దీనినిబట్టి మన నన్నిచో డుఁడు మeకి Lం సంవత్సరములు క్రిందకు దిగుచున్నాఁడు. రెండవ శాసనము (ద. హిం, శా, సం రం పుట శఒ2] శా. శ. ౧ంరకె వ సంవత్సరమునాcటిది, ఈ రెండు శాసనములందును గూడ నన్నెచోడుని పేరు లేదు నన్నెచోడ సంబంధము చెప్పఁబడని బల్లెచోడులు పెక్కు-రున్నారు" దానిని బట్టి కవి నన్నెచోడుని కాలనిర్ణయము సేయఁజాలము, శ్రీ నేలటూరి వెంకటు మణయ్యగారు ౧కారx ఫిబ్రవరి భారతి లో నన్నెచోడకవిరాజు తన కుమారసంభవ పీఠికయందు: “ఆరినరపాలమాళి దళితాంఘ్రయుగుండదాయి పాకనాఁటి యం దిరువదియొక్క వేయి cటి కధీశుఁడు నాఁ జనుచోడబల్లికిం జిరతరకీర్తి కర్ర మహిషీ తిలకం బన హై హయాన్వయాం టరశశిరేఖయైన గుణభాసిని శ్రీసతికికా దనూజుఁడన్,