పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్ని చో డఁ డు 171 ఆసి శ్రీ వీరేశలింగముపంతులు గారు (వాసియున్నారు. ఇతఁ డాంధ్రకవి యా నుట; కాధాక ములు లేవు, ఏ భాషా కవియో చెప్పఁ జాలము. కుమార సoభ ప కావ్యమునకు విమ్ళున యు వ్రాసిన శ్రీపాద లక్ష్మీపతిశాస్తులుగా రీపక్యమున రామేశ్వరికవి ప్రశంసయే లేదని యభిప్రాయపడి యున్నా 5ు. శ్రీమటూరు వెలకటరామయ్యగారు భారతి (వృష-శ్రావణము) లో భాకతీయ Fండవ బేత గాజు నకును నాతని కు నూరు (డును దారిద్ర్య విద్రావణ బిర దొంచితుఁడు సైన త్రిభువనమల్ల దుర్గరాజునకును గురువై వారిచే నగ్రహారమును గైకొని, కాలాను ఖశ్చైవ పరంపరకు సంబంధిం చిన శ్రీశైల మల్లికార్డున వ తాచార్యఁడుగ నుండిన రామేశ్వర పండి తుఁడే, పై పద్యములోఁ జెప్పిన రామేశ్వః వియై యుండుననియు, నన్నె చోడ కవి డారిద్ర్యవిదావణమకుటము లో రచించిన దశకమునకును తిభువనవులుని దారిద్ర్యవిదావణ బిరుదమునకును నేదియో సంబంధ ముఁ డియుండు న నియు వ్రాసియున్నారు రెండవ బేత గాజువలన రామేశ్వర పండితుడు దానమును బరిగ్రహించిన కాలము చాళుక్య వికి ఎ ఫకము 93 (శా. శ ౧౦౧కా ઉં, જીં. ౧CF 2-Fలా) ఈ రామేశ్వరిపండితుడు పండితుఁడే కాని కవియైన ట్లాధార ములు లేవు. పైపద్యములో నీ గామేశ్వరుఁడే చెప్పఁబ డె ననుటకును నాధారమలు గనబడవు. ఈ యూహలనుబట్టియే విషయమును నిర్బా ధక వుగా నిర్ణయింప వలను పడడు. న న్నె చో డు వి కా ల ని య ము ఈకవి కాలను ను గూర్చి పండితులును జరిత్ర కారులును, భిన్నాభిప్రాయులై, యుదునుగూర్పి వాదోపవాదములు పెక్కు-లు చెసియుండిరి. కుమారసంభవ గ్రంథప్రకాశకులగు శ్రీమానవల్లి రావు కృష్ణకవి గారు, నన్నెచోడుఁడు $). 弱。F-ごo ప్రాంతెమువాఁడని వ్రాసి యుండిరి. విమర్శాదర్శకులగు శీ నడకుదుటి వీరరాజు పూతలుగారు