పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ తీర్ధాళి కర్థిఁ ద శ్రీక్తోదకంబుల నర్థ్యమిచ్చినట్ల י ו7 כo23 75:38 నింగి ముట్టియున్న జంగము మల్లయ వరమునందుఁ గనిన వసుకవిత దగిలి వారియcద నెంతు రవికీ దీ పమున నర్చ లిచ్చుపగిది వోలె. కు మూ ర స 0 భ వ క థ ఇతఁడు వై ష్ణవ ద్వేషము కలవాఁడు కాకపోయి నను, శివుని యం దెక్కువ భక్తికలవాఁడు. దక ప్రజాపతి తనయ యైన సతి నీశ్వ రు ఁడు పెండ్లియాడుటయు, దకునియెడ నీశ్వరుఁడు నిర్లక్యభావము చూపుటయు నందుపై దకుఁ డీర్ష్యవహించి కుమార్తెను నల్లునిఁ బిలు వకుండ యజ్ఞముచేయుచుండ, సతీ దేవి పిలువక పోయినను తండ్రిచేయు చున్న జన్నమునకుఁ బోయి యట తండ్రిచే నవమూ నింపఁబడి తన యొడల జనించిన కోపాగ్నిచే దగ్ధమైపోవుటయు, శివగణములచే దఔధ్వరము ధ్వంసమగుటయు, సతీదేవి హిమవంతునకుఁ జన్మించుటయు, మన్మథ దహనంబును, పార్వతీపరమేశ్వరుల కల్యాణమును, కుమారసంభవ మును దారకాసుర వధ,యును గల కథను సందర్భోచితముగా బ్రబంధ మున కుండవలసిన పదునెనినిుది వర్ణనములను చేసి చక్క-ని ప్రబంధ ముగా నీతిఁడు నిర్మించినాఁడు. విఘ్నేశ్వరుఁడు పార్వతి చేఁ బ్రాణప్రశిష్ఠ చేయబడిన నలుగు (బిండి బొమ్మగా నీతఁడు చెప్పలేదు. పార్వతీపరమేశ్వరులు వినోదార్ధమై గజరూపములను దాల్చి క్రీడింపగా గజాననుఁ డుదయిం చె నని చెప్పియున్నాఁ డు ఈ త ని క వి త్వ గు ణ ము ఈతని కవిత్వ మత్యుత్తమ మయినది. ఇత్తడు తిక్క-న సోమ్లు యాజి వ లోనే చిన్నమాటలలో నర్ధ గాంభీర్యమును గనపర్పుచుఁ బద్య రచన ముఁ గావించినాఁడు. ప్రబంధమున కుండవలసిన పదునెనిమిది