పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

156 s о 3 в Э в в o a c5 క, పాత్రుఁడ నసదృశ కాశ్యప గోత్రుఁడ సచ్చరిత నుభయకుల శస్థండకా మిత్రాన్వయ శేఖరుఁడఁ బ విత్రీకృత దేహుఁడసు వివిధయజ్ఞములన్, ఈపద్యాయులనుబట్టి నన్నిచోడ కవి శాశ్యపగోత్రుఁడైన సూర్య వంశపు క్షత్రియుఁడ వియుఁ గరికాల చోడుని వంశము లోని వాడనియు బాకనాటిలో నిరువదియొక్క వేయి టికిఁ బ్రభువైన చోడ బల్లికిని, నాతని పెద్దభ్యాయైన హైహయాన్వయసంజాతే యగు శీ సతికిని, దనూజుఁడనియు నొఆయూరి కధిపతి యనియుఁ డెCకణాదిత్యుఁ డనియు దెలియుచున్నది. ఇందు జెప్పబడిన యురసవది యొక్క వేణు యనునది నన్నయభట్టు చ త్రమున వ్రాసిన క్లే గ్రామసంఖ్య కాదని యు బహుశః జనసంఖ్యయేయై యుండుననియు నూహీ-ంపదగియున్నది. ఈపాకనాఁడనునది ప్రస్తుతము నెల్లూరు మండలమును గడపమండల మా లోని గొంతభాగము నై యున్నదని చరిత్ర కారులు నిర్ధారణ పెు నర్చియున్నారు. ఈ కవితనకు రాజధానియని చెప్ప కొనిన ఒలతి యూరు పాకనాటిలోనిదికాదు. కావేరీ నదీతీరమునఁ దిరుచునాపల్లికి సవిూపమున నున్నది. నన్నెచోడుఁ డొఱయూరున కిధిపతియా ? న స్నెచోడుఁడు 'ఒఱయూరున" కధిపతి ననియు, టెంకణా దిత్యుడ ననియు వ్రాసికొనియున్నాఁడు, కాని యి వి వంశపరంపర గా వచ్చు బిరుదులవంటివి గాని, వాస్తవములు కావని చరిత్రకారు లభి ప్రాయ పడియున్నారు. కుమార సంభవ ప్రకాశకులగు శ్రీ మానవల్లి గామకృష్ణకవిగారు, ఈత డ"అతియూరున కధిపతియనియు, రెుంకణా దిత్యుఁడనగా దక్షిణ దేశపు సూర్యుఁడనియు వ్రాసియున్నారు. ఒఱ యూ రనునది చోడులకు రాజధాని, “ఈపురమునకు కోeడియను