పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–39 3. Šо о ద్రు డు 153 కాశ్మీర దేశపు క్షేమేంద్రుఁడు వేజకి నియు, లక్కా-భట్టను నావూంప్లోర ముగల యినాకే మేంద్రుఁడు వేఱనియు స్ఫురించుచున్నది. బదైన నీతిపీఠికలో శీ రామకృష్ణకవి గారే, క్షేమేంద్రుఁడు యాద్రా మాత్యము ను రచించి భోజరాజున కంకితము చేసెనని వ్రా యుట కెట్టియాధారము లు వారికి లభించెనో తెలియ లేదు. పై పద్యములోని రాజరాజవంశజు లయిన భూపశులు చనిపోయిర నిన వాక్యములనుబట్టి యినా మద్రా మ్యాకావ్యము రామకృష్ణకవిగా రూహి౧చినట్లు చాళుక్యలో, కాక తీయులో యిందువర్ణింపబడిరని తలంచితి మేని, యీ కావ్యము భోజ రాజు కాలములో రచింపబడ లేదిని విశ్వసించుటకుఁ దగిన కారణము లున్నవి. భోజ రాజు "కాలము ઉં,જી. ౧౦౧లా-౧ం_ం అయి యున్నది ఆ కాe) మన రెండవ పరాcతకుని కుమారుఁడైన మొదటి రాజరాజు క్రీ.శ. "లాx మొదలు ౧౦౧ కె వఱకు రాజ్యము చేసిన వాఁడు. ఇతని కుమారుఁడైన రాజేంద్రచోడుఁడు ઉં, శ, oం౧ 3 మొదలు ౧ం రx వఱకును, ఇతనిక మారుఁడైన రెండవ రాజేంద్రచోడుఁడు క్రీ. శ ౧ఁ ఒ3 వఆకును, ఇతని సోదరుఁడైన వీగ గా జేంద్రచోడుఁడు ౧ం 2ం వఱకును చోడ సింహశీ సనము నధిస్థించియుండరి. వీరందఱును బరాక్రమవంతులై చోడరాజ్యమును బరిపాలించినవారు వీరిని రణమున నితర రాజులు జయించినట్లు గన్పట్టదు. రాజరాజవంశజులు వీరుతప్ప మఱియొకరు లేరు. ఇఁకను భారత కృతిపతియైన రాజరాజవంశజులని తేలంచితి మేని ‘రాజ రాజు (હૈં. శ. ౧ఁ _o వఱకును సింహళ సనవునం దుండెను. ఆ తరువాత భోజరాజు లేనే లేడు కావున నీ మద్రా మాత్యము భోజ రాజున కంకిత మినాయఁబడ లేదని చెప్పవలసి యున్నది, ఆయిన నీవిషయములన్నియు నూహలపై నాధారపడి యున్నవియే కాని వాస్తవములని చెప్పఁదగినవి కావు. నుద్రావూత్యములోని దని చెప్పఁ 'வின்