పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షే మే ం ద్రు డు 151 కూపు సూపక శతువు రూపుఁ గూల్చు &55で天o నయమార్ల మిట్లు జయింపవలయు, తేమేంద్రుఁడు శతపమీ సంవాద వును నొక గ్రంథము నాంధ్ర మున రచియించినట్టు తిక్కనసోమయాజి కృతవుని చెప్పెడు కవి వాగ్బంధినమును లక్షణగ్రంథమున వృద్ధియతికి లక్యముగా నీయఁబడిన యీక్రింది పద్యమువలన దెలియుచున్నది. ఈ కవి వాగ్బంధన ప్రతి తంజావూరునం దున్నది. "వ. ఇందులో వృద్ధియతికి క్నేమేంద్ర లు చెప్పిన శతపక్ సంవాదములోఁ బద్యము సీ, ఆమలినాకరరూపి యాజ్యంత సద్ర ల లో కైక సంస్తుత్య సురౌఘవంద్య కమలాసనార్చిత శాంతార్థవర దేహ కౌశిక ప్రియ రవి కైరవా_ప్త." ఈ గ్రంథ మిప్ప డెచ్చటను గనుపట్టుట లేదు, శాశ్మీర దేశీయుఁడగు కే మేంద్రుఁడు ઉં, જી. ౧ O_Sం- C3లా O సంత్సరముల నడువు నున్నవాఁడని చరిత్రకారులు నిర్ణయించియున్నా రు. ఆతఁడు దాదాపుగ నఱువది కావ్యములు సంస్కృతమున రచి యించిన ప్రతిభాశాలి. కాశ్మీర దేశపు రాజగు ననంతవర్మ యాస్థాన వునందున్నవాఁడు. ఇతఁడు మాల్టివ దేశాధిపతి యగు భోజరాజు తో* సమకాలికుఁడే, కాని యాతనికిని నీతనికిని గృతిక_ర్తృ గృతిపతి సంబంధ ముం డెనిని తెలుపు నాధారములు నాకు లభింప లేదు, ఆ తc డాంధ్ర గ్రంథములను రచియించినట్టు జూపుటకుఁగూడ నాధారములు లేవు, కాని క్షేమేంద్రనామ ధారి యగు నాంధ్రకవి యొకడుండె ననుట నిశ్చయము శీ రామకృష్ణ ぎ数の7ヤ*むo 3g లనీతి సమ్మతి పీఠికలో "ముద్రా మాత్యము తేమేంద్రుఁడను బిరుదవు వహి-గాంచిన లక్కా-భట్టను కవి రచించినట్టు తోచుచున్నది. తేమేంద్ర కవి હ. శ. ౧ంు(c