పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–37 టో జ మ హాకి రా జు 145 యుం ఔను, వeటియు నిత్గ cడు సవుకాంగణ సూత్ర ధారమను లాB ఆధ్యా యములు గల వాస్తుశాస్త్ర యును, శృంగార ప్రకాశవును నలంకార లకణగ్రంథమును, శబ్దానుశాసన వును వ్యాకరణశాత్రమును, యోగా X సూత్రమలకు రాజమార్తాండ మును వ్యాఖానమును నింక ననేకములు సంస్కృత గ్రంధములను రచియించి యున్న వాఁడు, శారచర్య యును వైశ్యగంథ మితనిదే యనుచున్నారు, ఆవుర వుని పిలువఁబడియెడి నావులిం7గాన శాసనము న క్రీత డు వ్యాఖ్య రచిం చెను. ధనపాలు ఁడను పండిత్తుఁ డితనియాస్థానమున నుండి వుప+ రాజు వినోదము కొఱకు తిలకమంజరి యను గజ్యకావ్యమును రచియించెను. ఇంక F3下志ざ సంస్కృత గ్రంథములను గచియించిన పండితు ల నేకులీతనిచేఁ బోషింపఁ బడిన వారు కలరు. ఈ న హ$ రాజు చరిత్ర మొక గ్రంథముగా వ్రాయఁ దగిన ది "డ్రాగాని నాల్లయిదు పుటలలో వ్రాయఁదగినది కాదు. 图上 ము రా జ ని క థ ఈ భోజనుహళి రాజు శాత్త సీ పక"దేవరాజను వామాంతరము Жер శ్రీహర్టుఁడు, తండ్రి సింధురాజు, మంజుఁడను నామాంతరము గల వాక్పతి రా జీతనికిఁ బెదతండ్రి, ‘ ఆతనికిఁ బుత్తి సంతానము లేకపోవు టచేఁ దనరాజ్యమును భోజున కిచ్చి వేసెను. ఈ సందర్భమున నొక కథ యాంధ దేశమునఁ బచారములో నున్నది. వాక్పతిరాజు శాతయని యు నా తనికి సింధురాజు ముంజుఁడు నను నిరువురు తన యులనియు భోజరాజు పిన్నవయసులో నుండఁగాఁ దండ్రియైన సింధు గాజు చని పోయె ననియు, నారాజ్యమున కుత్తరాధికారియైన భోజునిఁ జr పిన చో నది తన కే లభించునని వుంజుఁడు తలంచి భోజునిఁ జంపఁ బంపె ననియు, నాతఁడు తన తొడను చీలకి యార_క్తములో నౌకయాక మిర్వాద నీకింది శ్లోకమును వాసి తనను జంపవచ్చినవారి కి చ్చెననియు, భోజు నిఁ జంపివచ్చితివ ని వారు మంజుని తొfఁ జెప్పఁగా, హత్యాసమయ