పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–31] న న్న య భ టైు 121 చు లందలి సత్యత్వమును శంకించియున్నారు. ఆ వివాదాంశములను చర్చించుట కిట తె"వు చాలదు విజయాదిత్యుఁడు పశ్చిమ చాళుక్యుల కడ సేనాధిపతి Kను నొలంబ వాడివిషయపరిపాలకుఁడై వారి సామంతుల డుగను నుఁడియుండెనని చరితకారులు చెప్పచున్నారు. ఆదికూడ వివాదాంశమై యున్నది. విజయాదిత్యుఁడు తినకుమారుఁడైన శ_క్తివ్క వు డౌనంతరము ఆనఁగా శా, శ, -లా-3 మొదలు వేంగి దేశము నందే యుండెను కదా! రాజరాజు జీవితకాలములోను, శక్తివర్మ మరణము వఱకును విజయాదిత్యుఁడు పశ్చిమ చాళక్యులలో నుండెనని చెప్పవలసి యున్నది. ఈ విషయమై చరిత్రకారులలో భిన్నా ప్రాయములున్నవి. వానినన్నిటిని చర్పించి సత్యాన్వేషణను చేయుట యప్రస్తుత ప్రసక్తి యగునని విడచితివి. ఈ విషయములను వ్రాసి యిదివం కే యతివి స్త్ర ము లయిన యీ రాజుల కథలచే నన్నయ చారిత్రము నింకఁ బొడి గింపఁ జాలను, రాజేంద్రచోళుడు:- ఇతఁడు భారత కృతిపతియైన రాజ గాజు కుమూరుఁడు. ఇతనికి మొదటి కులోత్తుంగ చోడుఁ డని నామాంతర ము కలదు. ఇతడు శా. శ. FF౧ లో పట్టాభిషిక్తుఁ డయ్యెనని పైని వ్రాసియుంటిని. ఇతఁడు రకా సంవత్సరము లవిచ్ఛన్నాము గా రాజ్యగు చేసెను. జేఁగి చోళ దేశములు గెండిటికిఁ గూడ నీతఁడు పరిపాలకు ఁ డుగా నుండెను, ఇతఁడు మిగుల పరాక్రమశాలి, కళింగ, కుంతల , *ś-5, పాండ్యదేశములను గూడ జయించి యా దేశాధిపతులను సామంతులను గాఁ జేసికొనియెను. ఇ త ఁ డు తన మేనమామమైన రాజే: ద దేవుని కుమార్తెయగు మధురాంతః దేవిని బ రి ణ య మై యా మెయం దేడుగురు తనయుe)ను బడసెను. అండు మొు గ శ్రీ వాఁ డగు రాజరాజచోడ గంగు వేగి దేశమున రాజప్రతినిధిగాఁ తండిచే నియమింపబడి యొక సంవత్సగముండి పిదప తడ్రికడకుఁ బోయెను. గోదావరి మండలములోని రామచందపురము తాలూకాయcడలి రేకి గౌమమున లభిeచిన శాసనమువలన నీ సంగతి తెలియుచున్నది.