పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-ஆ) పొలకరికి సోమనాధ్ధ కవి 90. “ಪಕ್ವೆನಿ వేమనారాధ్యస్య ప్రశివ్యస్యకృపానిధే గురులింగార్యస్య దయాహ్చస్త గర్భసముద్భవః" యనిపై ద్విపదలను సంస్కృతీకరించియున్నాడు. పాలు-రికి పోమనాథపురాణ మును పేరున సోమనాథకవి చారితమును గర్ణాట భావ లో రచించిన తొంటెదార్యుడనుకవి సోమనాథకవి, వేము నారాధ్యుల వంశీయుడైన బ్రాహ్మణుడవియు గురులింగ మంగ ళాంబలపుతుఁడనియు '* వ్రాసియుండెనని رئ ళాస్తులవాగు బసవ పురాణ పీఠికి లో వ్రాసియున్నారు. తొంఒదార్యునిమాటల కాభా రము లేవియో! తెలియలేదు. ఇంతకును, సోమనాథుని వూటలే రయుండ వున కితరుల వాక్యములతో బనిలేదు. వేమనారాధ్యునిమను మఁడే గుగులింగ మగునెడలను నాతఁజీ సోమనాథునకు దీవౌగురు వె'న పశమునను, సోమనాథకవి oూవివయమును బండితారాధ్య చరిత్రమువఆకు, నాపియంచక యనుభవసారాది పూర్వగ్రంథముల యం డే చెప్పియుండును. ఆగ్రంథములయందుఁ బలుమారులు గురు లింగమును స్మరించియుండియు సీసంబంధమును జెప్పలేదు. ఇంతే కాదు. గురులింగమునుగూర్చి చెప్పనప్పడెల్ల నాతనిహ_స్తతనూజా తుఁడ ననియే చెప్పినాడు కాని శిష్యుడనని యొచ్చటను జెప్పకొన àಜು. వేమనారాధ్యుని మనుమని శిష్యుఁడ నని యిచ ్సటఁజెప్పి శ్రీ మద్దరు లింగమన కరుణాహస్ర గర్భ పంభవుఁడ నని వేఱుగఁ జెప్పియుండుటచే నాతఁడు దీతౌగురువని తలంచుట కవకాశము లేదు. వారిరువురును భిన్నులు. శ్రీబండారు తమ్మయ్యగారును నిశ్లే యళి శాయపడియున్నారు, సోమనాథునిఁగూర్చిన యద్భుతకథలు సోమనాథకవి వీరశైవమత ధరస్త్రముల ననుసరిoచిన వారిలో నgసరుఁడు . ఇతనికి శైవమతము నందెంత యభిమానమున్నడో