పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 ఆ ం ధ్ర కవి త ర O గి శి ద్యానిధి మైనవి పునకు నాతఁడు పెండిలి యాడి :"c5יסה ס శ్లేనుసమంబు లై మగుడ నెన్నఁడు రాఁ డది కారణంబుగన్. కా ‘ਨ੍ਹਾ`, తల్లీ! పాణముతోడిచావు ముగడుo దవ్వైన నిల్లాలికిన్ దల్లిం దండిని జేరి యున్కి దలఁపం దైన్యంబు నాభర్త ని న్నొల్లం బొమ్మని తోచెఁ బాణవిరహోద్యోగశమంబందె ירכה యుల్లం బింతులు వొందరే వరుల దైవోపేకఁ జింతిల్లరే. Ω Ο చ. నృప! నయహీనుఁ డైన ధరణీపతి రాజ్యవిభూపతి చూడఁగా పగతవాత వారణకమైన యెడ న్వెలుఁగొందు § 3 & ఖపగిది నిప్పుడప్ప డనఁగాఁ జలితస్థితి నుండు సీతిసా రపరమనస్కు-ఁడైన నృపురాజ్యము సుస్థితిఁ 2ూండు నారయుక్తో", á。 రాజ్య మరాజకం బయినఁ బ్రౌఢి మెయిం భరియింప ను_త్తమ పాజ్యన కైన దుష్కరము యట్లగుటం దవులోన నెంతయుం సజ్యత నీతివికము విచారపరంపర పుట్టుచున్నచోఁ బూజ్యపురస్పరంబుగఁ బభుపతతిం బిలిపించి వారితో న్. ౧9 తనునుగూర్చి వాసికొనిన పద్యములోని సంస్కృతభాషా కావ్యక_ర్తృత్వమును నుతిఁగన్నవాని' యను వాక్యమునుబట్టియితఁడు సంస్కృతభాషలోఁ గావ్యములను రచియించినట్లు శెలియుచున్నది. “জন্মঃ১ యాగంథముల పేరు లేవియో తెలియుట లేదు. ఈతని నివా సము వేంగి మండలములోని “వెంటిరాయి" అని చెప్పి యున్నాఁడు. ఈ పేరుగల గావుమిప్పడు పడమటి గోదావరి, కృష్ణా మండలము లలో గన్పట్టుట లేదు. ఏలూరు తాలూకాలో “విజయరాయి'అను గామ మున్నది. అదియే యిదియేమో చెప్పలేము. కే త న కవి కాగామ మగహారము. పూర్వకాలమున నగహారీకులు విద్యను గాంకించువారు కాని యిప్పటివలె దవ్యమును భోగమును బధా నముగాఁ జూచెడివారు కారు. కేతనయధ్యయనపరుఁడు. ఉభయభాషల యందును గంథకర్త. నానా శాస్రుజ్జుఁడు, గోదావరి మండలము