పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 ఆ o ధ క వి త ర 0 గి పత్రిక (సం. 93 సం. 3) ఆూక్ వ్రాసియున్నారు. శరధ్ధ రాజకవి తన వంశమునకు మూలపురుషుఁడని శివ దేవయ్య సీక్రింది పద్యములలో వర్ణి ంచియున్నాఁడు. §. శ్రీమదస్థాంగ ప్రసిద్ధ యోగాభ్యాసి ధర నోరుగంటి సత్పురని నాసి పాణలింగారి|్చతభావ సంచయవూళి యజ్ఞానతిమిర సంపశీర హేళి బుధజనసన్మిశ్రత పోప్యదయాశాలి శోభితా శాంత యశోవిశాలి యవుల శ్రీవత్ససంయమి సోత్రపావని వర్ణితసకల విద్వన్నిధాని Å. సంతతోల్లాసి దిననాధసమవిభాసి రహితదుష్క-ర్మి నిత్యసన్మహితధర్మి యనఁగ నుతికెక్కె శివ దేవుఁడ నెడియోగి నాయకుండు సదా వెూక దాయకుండు, చ. అతఁడు ప్రతాపరుద్ర వసుధాధిపుచేత నవాగ్రహారముల్ హితమతి నంది నిత్యసచి వేశ్వరసంతతి కెల్లమేటియై యతులిత సంస్కృతాంధ్ర కవితావలికెల్లఁ బితామహుం డనన్ సతతము వన్నెకెక్కె- బుధసంఘములోన మహాప్రసిద్ధుడై, “నాగనారాధ్యుని ద్విపద బసవ విజయములో: అనుచు నాశివ దేవుఁడా ప్రతాపునకు వినిపించి బసవయ్య విఖ్యాతమహిమ విని సంతసిల్లి యూవీరుపTEణాస జనవరేణ్యుఁడు తనసయ్యనమంత్రి శివ దేవునకు మహా శ్రీ లుల్లసిల్ల వివిధాంబరంబులు వివిధ వస్తువులు