పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 ఆ 0 ధ్ర కవి త-ర ం గి శి పదములో నొకయూర లింగమును పతిప్టించి యినికూటపురము నా దేవున కిచ్చెను. కొమూరులో నొకలింగమును స్థాపించి 3ం ఖూరివుల మెట్టభూమిని > ఖారివుల పల్లిపునేల నిచె|్చను. శీశైలమున కీశాన్యభాగమున ఏలీక్షరపురిలోసి.రాజగురు వొకమఠమును గట్టింపగా నతనిశిష్యుఁ డగుగణపతిదేవుడు పల్లినాడు విషయములోని కండ) కోటయను గామమును దాన మిచ్చెను. రాజగురువు వెళ్లాలస్థలము లy*ని దుద్యాలగామములో భాగమును, పూనూరుగా వుమునిచె|్చను • ఉత్తర సోమశిలలో విశ్వేశ్వరలింగ మును బతిష్టించివి శ్వేశ్వర దేశికుడు ఐళపో లనుగావును నాశివుని కొసంగెను”. ఈ శాసనముపై వ్యాఖ్యానము సేయుచు శుక్ల సంవత్సరాశ్వ యుజ కార్తీకములలో నాంధసాహిత్యపరిషత్పత్రికయందు శ్రీజయంతి రామయ్యపంతులుగా రిట్లు వాసియున్నారు. 1ణాత్తగాఁ బిలిపింపఁ బడిన ద్రావిడ బ్రాహ్మణులు వీరశైవమతావలంబులనియు, నామతము వారాంధులలో లేక పోవుటచేత దావిడులు రప్పింపఁ బడిరనియుఁ దోచుచున్నది. పసూత్యారోగ్యశాలలు "ত০&3e3r3 నారోగ్యశాల యునc7గా సామాన్యరోగులకుఁ జికిత్స సేయు Tశాల. పసూతిశాల యనcగా X ర్భవతు లగు శ్రీలు సుఖపసవమగుటకుఁగా నేర్పడిన శాల. oboessioxyaroğaços' General Hospital, Maternity Home e»o #8oexo. ఇట్టి యూరోగ్యశాల లా"కాలముందుcగూడc గలవని యిప్పటినవీననాగరికు లెఱుంగుదురుగాక ! అన్న సతములో బాహ్మణులు "మొదలుకొని చండాలుర పర్యంతము వచ్చినవా రంద ఆకు నన్నము పెడునియమ ముండినది. ੇc& నిమ్నజాత్యుద్ధారకు లీవిషయము గహింతురుగాక ! పైననుదాహరింపబడిన గ్రామరకకు లగు “వీరభద్రులు” బీజచ్ఛేదశిరచ్ఛేద కుషీచ్ఛేదాది కర్మలుచేయువా రనియున్నది. వీర శైవులలోఁ NTందఱు పుణ్యమువచ్చు నని తవుయవయవముల