పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 ఆ 0 1ధ క వి త ర 0 గి శి s _ యనుజ్ఞతో వెలంగపూండి యను మరియొక గామములో Xき)。 యష్టస్వామ్యములతోడను బంటలతోడను గృష్ణలోగ ల లంకతోను ੇ‘ો దానము చేసెను. విశ్వేశ్వర దేవుని, శాశ్వతమగు మఠమును నందరకు నుపయో గించు నగహారముతోఁ గూడినసతమును స్థాపించి విశ్వేశ్వర దేశిక డా రెండుగా మములను గలిపి శీవిశ్వేశ్వరగోలకి యను పేరు పెట్టెను. అనేక గోతములవారును నొకరితో నొకరు కయవికయములను జేసి కొను వారును నగు నిరువదిమందిదావిడ బాహ(ణుల కొక్కొక్క_రికి పెనుం బాకవూ నెడు వంతున తిండికై యేర్పాటు చేయబడెను. వెలంగపూడి మందరగామములలో 120 పుట్ల భూమియొసంగ బడెను. అందు మిగిలినదానిని మూడుగా విభజించి యొకభాగము శివునికిని రెండవదానిని విద్యార్థులకును శుద్ధ శైవమఠమునకును పసూత్యా రోగ్యశాలలకును సతమునకును, గలిపియు విశ్వేశ్వర దేశికు ്ടം గెను. ఇతఁడు శైవసిద్ధాంతములు పూ_ర్తిగాఁ దెలిసినవాడు. (ఈ యూరిలో విద్యాస్థల సౌకర్యముకొరకై) ఋగ్యజుస్సామ వేదములను జెప్పవారు ముగ్గురును పద వాక్యపమాణ సాహిత్యాగమములకు వ్యాఖానము చేయువా"శేడుగురును నొక వైద్యుడు, నొక కాయస్థుడు నేర్పరుపబడిరి. ఈపదిమందికి నొక్కొక్కరికి రెండుపు "సంగ బడినవి. విశ్వేశ్వరునకుఁ బదిమంది యూటకశైలును, నిద్దరు ముఖరు లును, నెనవుండు మద్దెల వాయించువారును సీపదునెనిమిదిమందికి నొక్కొక్కరికి పుట్టిన్నర యీయబడినది. కా శీ రు దేశీయం డొకడును, పదునల్గురు పాటకశైలును కరడామున్నగువానిని వాయిం చువా రారు.గురును, నలుగురు వంటచేసే బాహ ణులును, నల్లురు సేవకులును, మఠమునకును సతమునకును గలపి యూస్టరు బాహછે ణులును, చోడ దేశీయులును బీజచ్ఛేద శిరచ్ఛేద కుషీచ్ఛేదములను పనులు శ్లేయుచు గామమును రషీంచు పదిమంది వీరభదులను వారును