పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 ఆ O ధ్ర కవి త ర ం గి : నీతని కాలముపదుమూఁడవశ తాబ్దిమధ్యభాగ వుని నిశ్చయింపవచు|్చను. అంధుల చరితమున ౧.9వ పుటయందు శీ చి. వీరభదరావుగారు భదభూపాలుఁడు పశి|్చమ చాళుక్య పభు వగ భువనైక మల్లునిసామం తుఁడై యాఱ్ములనాఁడును బాలించె నని వాసియున్నారు. కాని యందుల కాధారముకు నీయ లేదు. భువనైక మల్లుని శాసనములు శౌ.శ. కాణాం-౧ంoం నడుము గన్పట్టుచున్నవి. భదభూపాలుఁ డీకాలమువాఁడు గాఁడు. శ్రీరామకృష్ణకవిగారు పీఠికలో వ్రాసినది జే. )వీరభద్రరావుగారి కాధానమైయుండేయుండును. ఈగంధము కొన్ని తాళపతపతులలో మూఁడాశ్వాసములుగా నున్నదఁట. పతిపద్ధతికిని మొదటఁగవి తన్నుగూర్చి యొక్కొక్క పద్యమును రంచిన బ్లీకింది పద్యమువలనఁ దేలియుచున్నది. క, శీతస్వీచిత్త జరూ పాతిశయోన్నతఁడ బద్దెనాఖ్యుడ బుధస0 5)8 మనస్కు-ఁడ సేవక నీతులు రచియింతు సభవు నీవులు పొxడకా కే. భానుకుల భూషణుండను భూనుతవికముఁడ బద్దెభూపతిఁ గవి స న్మానితుఁడ లోకనీతుల నూనో క్తినొనస్త నధిక నూత్న ప్రొథికా ఇట్టిపద్యము లన్ని పద్ధతులకును ముదితపతిలో లేవు. స్థ۵ تا వూ8 పద్ధతులవలె సీతఁడును రాజనీతిని పద్ధతులుగా నేర్పరించి యిన్ గంథమును వాసి యుండును. ఇపుడు ముదితమయిన పతిసమx వుయినదిగాఁ గాన్పింపదు. ఈతఁ జేర్పరచీన పదు నైదు పద్దతుల పేరులును బైనవాసిన సీసపద్యములో ఉన్నవి. Φ నీతిశాస్త్రముక్తావళి కవిత్వము ప్రొఢమై సులభ పదసంయుతమై సీతిబోధకముగా నున్నది. అందువడి కొన్ని పద్యముల నిటఁ బాండు పఱచుచున్నాఁడను.