పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ డై న క వి 23 వుహుఁడగు సిద్ధన, నన్న నగంథ వారణుని మంతియని వికమార్కచరితకృత్యాదియం దీపద్యములోఁ జెప్పబడినది. చ. వనరుహనాభు కుద్ధవుఁడు, వజ్రకి జీవుఁడు, వత్సధారుణీ శునకు యుగంధ పండు, దితిసూతికి దైత్యగురుందు-వికమా ర్కు-నకును భట్టి రీతి నధికుం డగునన్నయగంధ వాకణం బుసకుఁ బథానుఁడై నుతులఁ బొందిను సిద్ధనమంతి యిద్ధరకా బ్ర. శీ వీరేశలింగము పంతులుగా పద్యము నుదాహరించి యిందుఁ బేర్కొనిన నన్నయగంధవారణుఁ డీ బద్దెచోడుఁడే యుయి యుండుననిరి. ౧a>EL వ సంవత్సరము మొు దలుకొని oos_3 న సంవత్సరమున ఆకును రాజ్యపాలనముచేసిన వెలనాఁటి చోడుఁ డనఁ బడెడు రాజేందచోడునిచే నగహారాదికమును బడసిన సూరనసోము యూజి వునువుఁ డగుటచే సిద్ధనమంతి) o. 98 о —Жio సంవత్సరపాం తములనుండి యుండవలెను. అప్పడు సిద్ధనమంతి పభువయిన నన్నయగంధ వారణుఁడునునించుమించుగా నా కాలమునందేయుందురు ఈ కాలము బద్దెనృపాలుని కాలముతో దాదాపుగా సరిపోవును" అని కవులచరితమున వాసియున్నారు కాని యీయూహ సత్యమునకు వ్యతిరేకముగా నున్నది. ఈసిద్ధనమంతి కుమారుఁడైన జ న్న య మంతి, )ே. శ. ౧రంE_౧ర.99 నడుము కర్ణాటక రాజ్యమును ფემ పాలించిన దేవరాయల యొద్ద నుద్యోగిగానుండినట్లు వికమార్క-చరి తమునందే యున్నది. తండికుమారులనడువు ౧=ం సంవత్సరముల యంతరముండదు. కావున సీబద్దెనృపాలుఁడు సిద్ధననుమంతిగా పట్టిన నన్న నగంధ వారణుఁడు కాజాఁలడు. ఆ శఁడే యీతఁడని నిశ్చియము చేయదలంచితి మేని రామకృష్ణకవిగారి యభిపాయమును వదలివేసి, జయంతిరామయ్య పంతులుగారి శాసనములను ద్యజించి. బద్దెనకాలము )ே. శ. ౧3Eం పాంతమని యెంచి యందుల కాధా రములను వెదుక వలసి యుండును. ఇతరాధారములు లభించువఱకు