పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

248 ఆ 0 ధ క వి త ర ం గి నేను బదునాలుగేండ్లవయసులో నున్నప్పడు “భవానీవునకే పూరవచనములను’ “వేంకటేశ్వరవచనములను” వ్రాసికొని యప్పడ ప్పడు పఠించుచుండెడివాఁడను. శ్రీవేంకటరావుగారనినట్లు వీనిని బ్రక టించుట వలన నాంధ్రలోకమునకుమితిలేని మేలు చేకూగఁగలదు. 2、部&3 T5ండు వచనములను మచ్చునకిందు వాయవలయునని యత్నించితిని 7గా విసింహగిరి నరహరి వచనములునాకులభ్యముకాలేదు. సంపాదించి వాని ననుబంధముగనైన సీయఁబ్రయత్నించెదను.