పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-63) కృ 335 יריד מר ర్యఁ డు 245 దివ్యవిమానంబు తెగటార్చి srವಲ. "నాగనా ఫలు తైలభాసితముగఁ జుట్టించి కాల్చిన సుడిసి యేడమాములు కాలిభ _న్తోక్తిచే Kదలకండి అని యొకమైతి హ్యము (వి స్తరభీతి నీయైతిహ్యమునీయ ‘ජීඝ) కూడ పై విషయమును ధ్రువముచేయుచున్నది. మఱియు తిరుపతికే తముపై మహనుదీయులుదండెత్తివచ్చి నపుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంబోధించుచు చెప్పిన వేంకటాచల విహశీగశతకమునకూడ కళgృష్ణమాచార్యు సంకీ _ర్తనంబులఁ జిక్కెసింహా దియప్పని చేతగాదు” అనువాక్యము కృష్ణమాచార్యుని సింహాచల క్షేత్ర వాసమును, అతని సంకీర్తన పశస్తినీ తెలుపుచున్నది. లక్షణశిరోమణి మతమున తెలుగున వచనరచన అయిదువిధ ములు; (౧) గద్య (-9) బిరుదుగద్య (3) చూర్ణిక, (ర) వచనము () విన్నపము వీనిలో కడపటిమూడు తెఱగుల రచనములను కృష్ణ మాచార్యుడు రచించియున్నాడు. కృష్ణమాచార్యునికి ముందుగ ద్య బిచ్చదు?K ద్యలున్నను వచనములు, విన్నపములు, నున్నట్లు కానరాదు. కావున నే కృష్ణమాచార్యుని తొలివచని కావ్యకగ్రయని బేర్కొ-ంటిని. ౧ చూ కలు. 疇 కృష్ణమాచార్యుడువీనినిరచియించినట్లు తాళ్లపాక ఆన్నమయ్య గారు సంకీర్తనలకణమున నిట్లు చెప్పినారు. చూర్ణిక లక్షణము నీపద్య మున కలదు. to 顧 I ඡ. ඝර් కృష్ణాచార్యాదిక {G పరికల్పితపదము తాళబంథచ్ఛందో విరహితమై చూర్ణాఖ్యం g బరగును నిర్యక్తనామభాసితమగుచున్, (?ళ పద్యము