పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

町 హు శ్లో క్కీ భౌ స్క రుఁ డు 197 భౌస్క_రకవి యుద్ధకాండము పూర్వభాగమును మాత్రమే ᏑᏐ❍oᏐ❍ కాలధర్మము సొందిన యెడల బుగిలిన భాగమును మల్లికార్డున భట్టగాని కుమారరుద్ర దేవుడుగాని యేల రచింపలేదు ? ఆయ్య లార్యుని వఱకును నా భాగమేల పూరింపఁబడకుండ నుండెను ? అను ప్రశ్నలు వచ్చుచున్నవి. ఈ పశ్నలకు సమాధానము నిచ్చుట చాల కష్టము. కావ్యరచనము నిర్విఘ్నముగాఁ గొనసాగుట దుస్తరము, విశేషించి యిట్టిమహాకావ్యముల సంగతి వేఆుగఁ జెప్పవలయునా ! వారి కేబు యవరోధములు దటస్థమయ్యెనో యెవరు చెప్పఁగలరు ? భారతారణ్యపర్వశేషమును దిక్కనయేల పూర్తిచేయలేదు ! కేతనాదు లేల రచింపలేను. ? ఎజ్ఞాప్రగ్గడవఱకు నెందుల కుండవల యునను ఎశ్నలకు సమాధానములు కుదుర లేదు. ఇది యు నట్టే. ఇఁక సూుళక్కి-భౌస్క-రుఁడు యుద్ధకాండభాగ నును సాహిణి వూర యకుఁ గృతియిచ్చెనా యనువిషయము నాలోచింపవలసి యున్నది. ఆంధ్ర దేశము నేలిన కాకతీయ రాజుల చరితమును దెలుపు సోమ దేవ రాజీయమునందుఁ గాకతీయుఁడైన ద్వితీయశ్రるです"る రుదుని యాస్థానమున “శాకల్య మల్లికాప్టనభట్టు మొదలైన బహ్క విద్వాంసులు బంగరుపల్లకీ లెక్టివచ్చువారు నూటయేఁబండను హుళక్షి భాస్టరుఁడు మొదలుగాఁగల సత్త వీశ్వరుఁ లిన్నూటఁ యేఁబండును, గుండబొట్లు పతాపభోట్లు మొదలగు వేద వేదాంగ పారగులయిన పురోహితు లిన్నూటయిరు వండును. అశ్వంబుల కధికారియైన సాహిణివూం నయు’ అని చెప్పియుండుటచే హుళక్కి భాస్క-రుఁడొకఁడుండెననియు, ఆత.డు సత్కవీశ్వరుఁడనియు প্রভা పరుద్రుని "కొలమువాఁడనియు నా పతాపరుద్రున్ని "కాలములో సాహి డిమూరయ యను సశ|్వసేనాధిపతి యొఁకడుండెననియు సోవు జీవ రాజీయమువలన మనకుఁ జెలియవచ్చుచున్నది.