పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వు o చ న కే వి 183 కేయూర బాహుచరిత్రకుఁ బీఠిక వ్రాసిన శ్రీపోలవరము జవిూందారు 7గా5ు (సరస్వతీపత్రికాధిపతి) కf్సరపKంటి ప్రతాపరుద్రుని మంతి యగు యుగంధరు నితఁడు నుతించుటచేత క్రీ. శ. ౧9F౧3.93 సంవత్సరములకు మధ్య నున్నపతాపరుదునికిఁ దరువాతివాఁ డనుట స్పష్టము గావున క్రీ శ. ౧3:1ం ప్రాంతములయం దున్న వాఁడు” అని వ్రాసియున్నారు. పతాపరుద్రునియొద్ద యుగంధరుఁ డనుమంతి లేఁడు వత్సరాజునకు మంత్రి యుగంధరుఁ డని చెప్పఁ బడినది. యుగంధరుఁ డెప్పటివాఁడో నిశ్చయముగాఁ దెలియదు. tపతాపరుద్రునిఁ జెఱనుండి విడిపించిన వానిని, ముం త్రి యుగంధరుఁ డని పొగడియుండుటచే నప్ప డొకయుగంధరుఁ డున్నాడని కొుదఱు తలంచుచున్నారు. అది పొరబాటు. అందుచేఁ బైన నిర్ణయించిన "ఢాలము సరియైనది కాదు క్రీ. Ś. o. oos. 35 సంవత్సరము వఆకును రాజ్యయి చేసిన వెలనాఁటి పృథ్వీశ్వరుని మంత్రి యగు నండూచీ కేతనకుఁ గేయూర బాహుచరిత్రకృతినందిన నండూరి గుండయా మాత్యుఁడు, మనువుఁ డగుట వలనను, తిక్కనసోమయాజి సీతఁడు నుతించియుండుట వలనను వుంచనకవి Us 종. ౧3ంంసంవత్సరప్రాంత మున నీగ్రంథమును రచియించియుండునని నిశ్చయముగాఁ జెప్ప వచ్చును. ఈతని కవిత్వభౌరణి తెలియుటకై కేయూర బాహుచరిత్ర మునుండి కొన్ని పద్యముల నుదాహరించుచున్నాఁడను. కృతిపతియైన గుండనామాత్యుడు మిగుల వదాన్యుఁడనియు శ్రీకాకుళేశ్వరుని తిరు నాళ్ళలో సంతర్పణములను జేయుచు నస్థలకు toద్రవ్యమిచ్చువాఁడని యు ననేకపద్యములలోఁ గవివర్ణించియున్నాఁడు. అందొక్క-పద్యము నుదాహరించి యీతనిచరిత్రమును ముగించెదను. సీ. వాచక త్వము లేఖనోచితత్వము నాంధ్ర లిపిరీతిగా సర్వ లిపులయందు