పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

166 న ౦ దూ రి కే త న వు 0 త్రి ఈతఁ డేగ్రంథములను 8 ১০নংs* తెలుపలేదు,కువలయాశ్వ చరిత్ర మును ప్రబంధమును రచించిన కేతనకవి యొకఁడు మనకుఁ గావలసియున్నాఁడు. ఆతఁ డీతఁ డేమోయని భావిపరిశోధకుల యుప యోగముకొఆ కీతని నిందుఁ జేర్చితిని. కువలయాశ్వచరిత్రములోని యొకపద్యమును కేతన [పెగ్గడచారిత్రమున నిచ్చియున్నాఁడను, ఇతcడు Uễ. §. os oo ప్రాంతమువాఁ డని చెప్పవచ్చును మంచనకవిచారితమున నీతిని వంశము నిచ్చియున్నాఁడను. దాని వలన సీతని వంశవృత్తాగతి మెఱుంగనగును. ఇంతకంటె సీతని గూర్చి యేమియుఁ దెలియరా లేదు. దస్త్ర> 32. వు o చ న కవి. ఈమహాకవి కేరయూ బాహుచరిత మను నాల్లా శ్వాసముల యు _త్తమపు బంథమును రచించి నండూరి గుండయామాత్యున šoš తము చేసెను. ఈకవికులనోతాదులను దెలుపు పద్య మొక్కటియు సీగంథమున లేదు గద్యయం దైనను కవి పేరుదక్క- మఱియేమియు లేదు. “ఇది సకలసుకవిజనవిథేయ మంచననావు ఛేయ” ఆనిమాత్రమే నన్నయభట్టుని గద్యనుబోలినగద్యయున్నది. కృతిపతి కవినిగూర్చి పలికినట్లు చెప్పిన యీ కింది పద్యములలో నైనను గవిచారితమును ఔలుపు విషయములు గాన్పింప వు. 窑。 తనయిష్టసఖుని విద్వ జ్జనమాన్యుని నుభయకావ్యసరణిజ్ఞని వుO చస నామధేయు నన్నుం గనుగొని యిట్లనియె వినయ గౌరవ మెసఁగకా.