పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3--42 ఆ 0 ధ కవి త ర ం గి శి 165 కొనెను. అతడు మక్బూలును మిక్కిలి గౌరవించి తన రాజ్యాభిషేకా నంతరము అతనికి ఖానిజహానన్న బిరుదునిచ్చి అతనిని తనపథాన మంతిగ నేర్పరచుకొనె యి. అది మొదలు తన మరణము వరకును ఖానిజహాను ఆపదవియందే యుండి ఢిల్లీ సామాజ్యమును Kడుజr K రూకతతో గాపాడెను. ఇతడు రాజనీతిజ్ఞఁడు. రాజుపట్టణమునువిడిచి దూర దేశమునకు యుద్ధమునకుఁ బోవునపుడితని యుదుగల నమ్మ కముచేత సుల్తానుఫిరోజిషా రాజ్యమునతని కప్పజెప్పి పోవువాఁడు. ఖానిజాహాను అఖండనైభవము ననుభవించి పుత్రపౌత్రులను బడసి వృద్ధుడయిన వెనుక తనయధికారమును తనకుమారున కప్పగించి క్రీ. శ. ౧829-23 లో నుృతినొందెను.” ఈకవి తండ్రియైన తిక్క-నామాత్యుఁడు తిక్కినసోమయాజి ుటుంబములోనివాఁడని కొందఱనుచున్నా కు. కానియందుల కాభార ములు లేవు. ఖడ్గతిక్కన కుమారురలో తిక్కననామధారులు లేరు. ఆతని వునువుని కుమూరుఁడు తిక్క-న యొద్ద శిష్యుడుగా నుండిననీ ప్పవీలు లేదు. తిక్కన డారనగాదులలో నెవరైన తిక్క-న యుండె నేవెూ 'ప్రేలియదు. వూరనక విసిగూరి%) యింతకం"Eు నేమియుc దేలి య రాలేదు 浸透冬室 31. నండూరి కే తన మంత్రి, కేయూర బాసు చరిత్రకృతిపతి యగు నండూరి గుండయ మంత్రి కీతఁ డగ్రజుఁడు, ఈతడు కవి యని మంచనకవి యీ క్రింది పద్యములోఁ జెప్పియున్నాఁగు. ఉ నూతనదర్పకుం డన మనోహరమైన సురూప మొంది వి ఖ్యాతకవిత్వసంపద బొగడ్డకు నెక్కి- య శేష బాంధవ వ్రాతహితాతറ്റ് ኧ ణక వర్గ కభావుహినిన్సుస్ బ్రగ ల్భుఁడై కేతనమంత్రి దిగ్భరితకీ _వహించె నమాత్యకోటిలోన్ 戟