పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-41) ఆ 0 ధ కవి తర 0 గి శి 161 చ. హిమగిరిదక్షిణంబున మునీశ్వర ! పొల్పగుభారతాఖ్యవ గ్లము విను కర్మభూమి యది సంతతము నృహుపుణ్యపాప 莒 ర్మము లొనరించి యద్దివిజమానవనారకతిక్యగాదిజ న్మములనునాక మోక్షములు మానుగఁబొందుదు రoదునన్నరుల్. ఉ. ఎక్కడనుండి వశ్చా నతఁ డీతుహినాదికి వేడ్క-నూని ? యే యక్కు-మారురుచిరాకృతి యూదట నేల చూచితిన్ ! دنـي 8كة మక్కువ యేల నాTువుది ! మన్మథుఁ డేల సహించునన్ను ? వాఁ డెక్కడ పచ్చు నింక ? నది యేలపొసంగు ? దురాశ యేటికిన్" శా. తేజస్ఫూర్తిదినాధినాథుడయి కాంతిం జందురుండై పతా పాజేయత్వమునం గృళానుఁ డయి ఘారై శ్వర్య శౌగ్యోన్నతిం దా జిష్ణుండయి దర్ప మొప్పఁ గొనియెం దత్తత్పదమ్మ ల్చల భాజిష్టం డసురేశ్వరుం డసురు లుబ్బన్లోక సంహారుఁడై. చ. అనుపమ వేగసత్త్వసముదంచితవాహన వాహ్యమాన కాం చనరథచకసంకమణ చారుసుమేరు నగేందసాను సం జనిత సువర్ణరేణుచయ సంతతభూషిత దీప్తియైన యీ దినమణికి న్నభోమణికి దేవశిరోమణి కేను మొక్కెదకా. 2ఆ వు. సితపక్షంబున నాఁడునాఁటికిఁ గడుంజెన్నొందు శీతాంశు న ట్లతి లావణ్యవిలాసభాసురతనుం ඹූ తల్లికిం దండ్రికి నృతత్సాఫ్లోద మొనర్చుచుం బెరిగి యాచార్యోపజేశంబునం జతుగుం డయ్యె మరుత్తుఁ డాగమముల న్శాప్రమ్ములన్విద్యలన్. ఈవూర-ండేయ పురాణకృతిపతియైన గన్నయసేనాని పతాపరుద్ర మహారాజు ననంతరమున మహముృదీయ మతమును గైకొని ఢిల్లీ చక్రవర్తిని గొలిచి యూతనికి సేనానియై రాజకార్య నిర్వాహకుఁ డై యుండినట్లు డాక్ట రు నేలటూరి వెంకటరమణయ్య గారు బహుధాన్య సంవత్సరమాఘ మాసము భారతీపత్రికలో నిట్లు వ్రాసియున్నారు.