పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ 0 ధ కవి త ర 0 గి శీ 159 చ . ఎలమిఁ బ్రతాపరుద్రమునుజేంద్రునిచేఁ బడస్సెo U.బవీణుఁడై కొలిచియు శౌర్యలీల రిపుకోటి గణావనిఁ గీటడంచియు న్బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు దేజముక్రా విలసితరాజ్యచిహ్నములు విత్రశుతలక్సీ2యు నాయకత్వమున్ ఈగన్నయసేనాని, ప్రతాపరుదుని సేనాధిపతి యైనను, ముఖ్యముగా రాజధానీనగరరక్కఁడైనట్లు పై పద్యములో నున్నది. ఈకింది యాశ్వాసాంతపద్యములు కూడ నీవిషయమును స్థిరపరచు చున్నవి. క. శరనిధిసమగాంభీర్యా మరుదుగనిభథైర్య సతతమహికౌదార్యా సురపురసదృక్ష కాకతి 家Söさすe)8 కటక పాలనస్థిరశార్ధ్యా | చ, సరలకళాచతుర్ముఖ! యశత్ర్శితదిజ్ముఖ బాహ్చడండవి స్ఫురిదురుశక్తి షణుgو( ! వచోవిలసనుஐ ! వైరిభీమసం గర ముఖ ! నిత్యపోషణవికాసిసుహృన్ముఖ ! కాకతికితీ శ్వర పురపాలనపకట శౌర్యవిశేషణ వంశభూమణా ! ఈపద్యములనుబట్టి కృతిపతి నివాసము పతాపరుదమహీపా లుని రాజధానీనగరమైన ఓరుగల్లు ఆగుట స్పష్టము. కృతికరమైన వూర నకవి నివాసము నాతcడు తిక్కనసోమరియూజి శిష్యుడని చప్ప టచేత నెల్లూరు మండల మయి యుండు నని యూహింపఁదగియున్నది. విద్యార్థిదశ గడచినపిమ్మట ఓరుగల్లునకు వచ్చి మూర్కండేయ పురా ణమును రచియించి గస్నయకుc గృతియిచ్చి కొంత-కాల మేని, యక్కడ నివసించి యుండవచ్చును. పతాపరుదమహారాజు $). 중. ౧.9F"> మొదలు a)3_es_ వరకు నాంధరాజ్యమును బరిపాలించిన ప్రభువగుటచే గవియుఁ గృతిపతియు నాకాలమునందుండి రనుట నిశ్చయము,