పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-40) ఆంధకవి తరంగిణి 157 శా. తర్కింపంగ నశక్యమైన వితతోన్యప్తి జాలంబు చే నర్కు-ండెట్లు వెలుంగునట్లు బహుపుణ్య శేణికా వ్యాప్తి సం పర-స్ఫూర్తి. నఫూంధకారము లడంపంజాలి లోకంబు న న్మాగ-ండేయ పురాణరత్న మువుకు న్మాంగళ్యసంపాదియై ఉ కావునఁ దత్పురాణము పకాళితసారకథామృతం బొగిం దావి జగజ్జనంబు లలగ న్వచియింపు తెనుంగున న్వచ శ్ళీ విభవంబు పెంపు విలసిల్లఁగఁ గోవిదు లిచ్చ మెచ్చి సం భావన సేయు చారగుణభాస్వర ! మారయసత్కవీశ్వరా ! ఈ పద్యములలో గంథపాశస్త్యము దక్క గంథక_ర్తను గూర్చినవిషయము లేమియు లేవు. కవిచారితక విషయమున నింత చొ*నే మనము తృప్తిఁ జెందవలసియున్నది. కృతిపతి యైన గన్నయనాయకుని, బ. శీ. వీరేశలింగము పంతులుగారు కవుల చరితములోను, చిలుకూరి వీరభదరావు పంతులుగా5ు ఆంధులచరితములోను గన్నయమంతి' యని వాసి యున్నారు. కాని యది సత్యము కాదు. కాకతీయపతాపరుదమహా రాజకడ సీతఁడు సేనానాయకుఁడుగా నున్నట్లు వూర -ండేయ పురాణమునం దున్నది. కాని, మంతి యని యెచ్చటను జెప్పలేదు. సేనానాయకుడు మ౧తిశాఁడు, కృతిపతి యైన గన్నయ, శూదుఁ డైనట్లును, కాకతిగణపతి దేవమహా రాజు డఁ దలవరీగానున్న మేచయనాయకునకుఁడౌహితు): డైనటును నాగయ సేనానికిని, వుల్లమాంబికకును బుత్తు) డెనట్టును బతాపరుదమహారాజుచే రాజ్యచిహ్నములు వడసినట్లును, సీకింది పద్యములవలనఁ దెలియుచున్నవి. ము. అమలంబున్ద్విజ రాజవర్ధనము మర్యాదాన్వితంబున్ Koest”* త్తమరత్నంబు ననంతభోగమహిమో దారంబు గాంభీర్య ధు ర్యము تتعرناგKృహంబునై శుభయుతంబై యాచతుర్ధాన్వయం బమృతాంభోనిధివూడ్కి- నుర్విఁగడుఁ బొల్పారుస్టనస్తుత్యమై,