పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకురికి సోమనాథకవి 189 మనుమనిశిష్యుండ మద్గురులింగ 杀 兴 杀 ఆంతక్నెహి వసాంబయఘగిరిశంబ శాంతగుణక్ష డంు "కాంతసూ"రాంబ でき)ず。 さs 。 నకిలజంగముము దవిలిపండితభజు దర్శించు వేడ్కనిప్స డంగసద్బ_క్తనివహంబుతోడ నరుగుదెంచుచునుండ సంతనిక్కడను పే రెవ్నcబడిన رق నారాధ్యు లాదిగా యనుచుఁ బండితమల్లికాష్ట్రనారాధ్యు డను రాxలీల లింగార్చన సేయ సూరసానియు గణప్లోమంబు వేమ నారాధ్యులును సముద్యదృ_క్తివితతి ఫునతరలింx జంగమవారవశ్య వినుతసుధామృతవీధి నోలాడు పండితమల్లయ్యభావంబుఁ Kనియు పండితారాధ్యులు క్రీ. శ. ౧౧ూం వఆకు జీవించియుండెనని చెప్పియుంటిమి. ఇతఁడు శ్రీశైలప్రాంత మందలి వెల్లటూరు నందు నివాస మేర్పరచుకొనిన పిమ్మట నే యిరాసమావేశము జరిగెనని యూహింపవలసియున్నది. అది on 2 o-౧౧2> ప్రాంతమై యురి డును. శ్రీతముయ్యగారి యూహననుసరించి ౧౧2ం సంవత్సర ప్రాంతమున జన్మించిన సోమనాథకవి తనకం"Eు నథము మిరప వది యేండ్లు పెద్దవాఁడుగానుండు వేమనారాధ్యపౌత్రుని గురువునుగా గ్రహించెనని తలంచితి మేని, యూగురువుజననము క్రీ. శ. ౧౧రం ప్రాంతమగును. ఆతని తాతయైన వేమనారాధ్యునిజననము ○○いす○