పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136 ఆంధక వి తరంగిణి మండలములలోను డోకిపఱ్ఱు లున్నమాట వా_స్తవము. గుంటూరు మండలములో పిడపల్జుకూడ నున్నది. బ్ర.శీ శేషాద్రిరమణకవులు, పిడుపర్తి, డొకిప_, యనుగ్రామములు నిజాము రాష్ట్రములో నున్న ան) نشسته Œù వనియు, నవియే ! పస్తుతకథతో సంబంధించిన వనియు వాసి عے حM యున్నారు. అదియే సత్యమని తోఁచుచున్నది. కళ్యాణకటకాధిపతియు, బస చనకు దండాధిపత్యమిచి|్చ యూద రించినవాఁడు నగుబిజ్జలుఁడు, బసవనప్రోత్సాహముచేక్రీ. శ. ౧౧Eూ సంవత్సరమునఁ జంపఁబడియెనని చరిత్రకారు లందఱు నేక గ్రీవముగా నంగీకరించియున్నారు బసవన ౧౧=F వ సంవత్సరమున లింగైక్య ము సందె ననుటకూడ చరిత్రకారు లందఱంగీకరించినదియే. ఆవిష యమున వివాదము లేదు. మల్లికార్డున పండితారాధ్యులు 15. 중, ౧౧ 2ం సంవత్సరమునఁ జనిపోయెనని కొంద ఆసియున్నాయ. కాని యూతఁడు భాrు"o వ సంవత్సరమువఆకు జీవించియుండె నని !-ל5-כל యుంటిని. పాలక క్షి సోమనాఫికి 5. కే. ౧౧=Lo-౧.అరo న:ువు నున్నాఁడని బండౌను తవుుయ్యగారును, ΩΩψy"Ο-Ο.-3-3) Ο మథ్య -కాలము వాఁడని చిలుకూరి వీరభదరావుగారును, ౧౧ూం సంవత్సర పాంతమువాఁడని మీకేశలింగము పంతులుగాకును, ౧౧>{ం పాంత మువాఁడని శేషాది రమణకవులును, బసవపురాణ రచనాకాలము ౧౧Fం పాంతమని 5רeסירסנ పభాకరశాస్త్రిగారును వాసి యున్నాగు. వీరికథనమునుట్టి బసవనారాథ్యుఁడును మల్లికార్డున పండితారాధ్యులును లింగైక్యమును బొందునప్పటికి సోమనాథకవి దాదాపు ౧ం సంవత్సరములు వయసును గలిగియున్నాడనియు వారల సంతరమున నిరువది యి5ువదియైదు సంవత్సరముల మధ్య సోమ నాథకవి వారల చారితములను చియించియుండెననియుఁ డేలు