పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

108 ఆ 0 ధ్ర కవి త ర 0 గి శి సోమనాథ కవి శ్రీశైల ప్రాంతమునఁ గొన్ని దినంబులుండి “మల్లమ దేవపురాణ” మను ద్విపద గ్రంథమును రచియించె నని చెప్పచున్నారు. కానియూగ్రంథము నాకు లభింపమిచే నందును గూర్చి యేమియు వ్రాయఁజాలకున్నాఁడను. పడి తార్యా చరిత్రము మల్లికార్డున పండితారాధ్యుని చారిత్రమును బ్రభానముగా జేసి శైవమతధర్మములను విశేషముగా నిండుఁ బ్రతిపాదించెను. దీనిని గురు రాజకవి సంస్కృతీకరించెను. శ్రీనాథ మహాకవి దీని పద్య కావ్యముగా రచించెను. కాని యది యిప్పడు లభించుట లేదు. బస వఫురాణముకం"Eుఁ గవితాసౌందర్యమిం దధికముగాc గన్పట్టు చున్నది. పండితారాధ్య చరిత్రమునందీకవి శ్రీశైలమున భక్తులు పాడుకొను గేయములను సంస్కృతాంధ్ర కర్ణాట మహారాష్ట్ర తబుళ భాషలలో రచియించి తన భాషావైదుష్యమును వెల్లడించియున్నాఁడు. “కావున నీవింకఁ గావు సాంఖ్యుఁడవు వావిరి చార్వాక వాదివి గాధి వేదవిరుద్ధమై వెలయు చార్వాక వాది సీక_ సంపాద వినుము "దేహంబ యాత్మగా కూహింప వేర মে ০৪:৩e3^* నాత్మ తెల్ల మున్నదియె తనువునం దొక చోటు తరిగి చూచినను తనువులో వేర తోచునే యాత్మరూపు యేను నల్లనివాఁడ నెజ్ఞనివాఁడ ಹೊ నిడ్డ వాఁడను నేకుర్సవాఁడ నను నెడ నొడలికి నాత్మకొక్కి-ంత •. యును భేదవూరయ నున్నదెచూడ