పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-25) పాలకురికి సోమనాథకవి 97 యందును శివుని యొక్క-యు శివభక్తులయొక్క_యు మహిమలు విశే షముగా వర్ణింపబడినవి. ఇవి పద్యములలో సంస్కృతపదసమాసము లతో నుండినచో సామాన్యప్రజలతో కై వమత మంతగా వ్యాప్తి నొంద దని భావించి యీతఁడు సులభమైనపదములలో ద్విపదలుగా నీ కావ్యములను రచించెను. ఈ విషయము సేతఁ డీ! కింది ద్విపదలలోఁ జెప్పియున్నాఁడు. ఉయతరగద్యపద్యోక్తులకంట సరసమై ష ఆగిన జానుఁ దెనుంగు も35 ヘO家cァヤ" 3零o;。 3 * 5 c ర్వసామా § వు గు టcة oلايا గూర్చెద ద్విపదలు గోర్కిటై వాఱఁ ఆరూo #గద్యపద్యాది పబంధ పూరితిసంస్కృతభూయిష్ట రచన వూరిను 7గా సర్వసామాన్యంబు గాబు జానుఁ దెనుఁగు విశేషము ప్రసన్నతకు అటుగాన యభివినుతానcదితో క్తి పబుగదప ద్య పబంధ సామ్యముగ గావ్యకళాప్రొఢిఁ గల్పింతు ద్విపద కావ్యగబు భావ్యంబుగాగ నట్లయ్య దేసిగా వచియింతు ద్విపదకు వళ్ళు: బాసంబులును 2ూoదుపడఁగఁ దావలయు ననుచుఁ దదీయసూక్తాకరపం_క్తిఁ జెనకక యిం తొప్పఁ జెప్పనే యను దు సన్నుతిఁ జేయుచు సత్క-వులలరఁ దిన్ననిసూక్తుల ద్విపద రచింతు