పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకురికి సోమనాథ కవి 95 కాలనిర్ణయమున క పయోగపడునది యగుటచే నట్టినానిలో srసాక్ష కథను మూత్రవిుట వ్రాసెదను. ఓరుగల్లునందలి శివాలయము నందొక నాఁడు కొందఱు కైవు లీసోమనాథ కవికృత ద్విపద బసవపురాణమును జదువుచుండఁగాఁ బ్రతాపరుద్రమహారాజా యాలయమునకు వచ్చి యది యేమిటని పశ్నించెను. అతనితోడనున్న ధూర్త బాహ్మణుఁకొకఁడు ‘పెయిన్న స్ఫీనడువు పాల్కురికి సోమపతితుఁడు మధ్యవళ్ళు సెట్టి యల్లిన య ప్ర మాణబసవద్విపద పురాణపటి వ' ముని ప్రత్యుత్తర మొసంగెను. eう。 విని యూకై వులు సోమనాథునికడ కేగి యూవృత్తాంతమును దెలిపి యోరుగల్లునకు వచ్చి ప్రతిపక్షుల య జయించిన నేగా,ు యచ్చట శైవమతము నిలవదని చెప్పఁగా వాగ్వినాదములయెడ నయిష్టు డయ్యను సోమనాధుడు మత వ్యా _ యువశ్యక _ర్తవ్యమని తలంచి యందులకొడంబడి శివ్య బృందముతో నొరంగల్లు .కు లింగముద్రలు గటయెడ్లను బూన్చినగుడారు బండిలో నెక్కి-వచ్చెను. సోమనాథుఁడు వచ్చుచున్నాడని యోరిగంటిలోని ప్రతిపక్ష ము విని యల్లరిమూ కకు లింగముద్రలందగిలించి సోమనాభున కెద గుగాఁ బంప వారు వచి૧) యూతనికి నమస్కరించిరి. కృత్రిమముగా ధరించిన వారి లింXచి హషి ములు సోమనాథుని ప్రభావముచే వారికిసహజమొలైనవి. వారాతని శిష్యులై యాతనిని గొలుచుచు వచ్చిరి. సోమనా భాదు లున్నబండియెడ్లు, ఓరుగంటి కోటగ వు - E నున్నగజలక్ష్మీవిగ్రహమును జూచి ముందడుగు వేయ లేదు. సోము నాథుఁ డది గ్రహించి “తొలగి పొముછે" అని నుడు వఁగాయూవిగ్ర హము తునియలై పడిపోయెను. అది విని పతాపరుద్రుఁడును, కైవమత పత్యస్థలును భయముఁ జెంది సోమనాథుని కడకు వచ్చి నమస్క-రించి , వినయమును జూప నాతఁడు కొన్ని దినము లచ్చట నివసించి శైవమతవ్యాప్తి చేసెను. ప్రతాపోుద్రుని మంత్రియఁ,